Punjab new DGP: పంజాబ్ నూతన డీజేపీగా వీరేశ్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. భవ్రా నియామకానికి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ఆమోదం తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్ లిస్ట్ చేస
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించి వంద మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులపై ఫిరోజ్పూర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వంద మందికి పైగా వ్యక�
పంజాబ్ పర్యటన సందర్భంగా వంతెనపై ప్రధాని వాహనశ్రేణి దాదాపు 20 నిమిషాలు ఆగిపోవడమనేది దిగ్భ్రాంతికరమే. అయితే ఇందుకు కారణమేమిటనేదే ఆసక్తిదాయకంగా మారింది. ‘ప్రాణాలతో బయటపడ్డాను. మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాల
భద్రతా వైఫల్యంపై నేడు సుప్రీంలో విచారణ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయనకు వివరించారు. దీనిపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ
Kangana Ranaut | పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా లోపం సున్నితమైన వ్యవహారమని ఇది రాజకీయ ఫుట్బాల్ అంశం కాదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ప్రధాని పర్యటనలో భద�
100 passengers onboard Rome-Amritsar AI flight test COVID positive | ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం సృష్టించింది. ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు చేరుకున్న విమానంలో
ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయ�
రైతులు అడ్డగించారా? కావాలనే ఆగిపోయారా? పంజాబ్లో ‘రైతుల’ నిరసన!.. 20 నిమిషాలు ఫ్లైఓవర్పైనే మోదీ ‘ప్రధాని మార్గానికి’ అసాధారణ భద్రత.. అయినా నిరసనకారులా? జనం లేని ఫిరోజ్పూర్ సభ.. కుర్చీలన్నీ ఖాళీగానే ముందే �