చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిరోజ్పూర్ రూరల్ పార్టీ అభ్యర్ధి అషు బంగర్ కీలక సమయంలో ఆప్నకు హ్యాండిచ్చారు. ఆప్ నుంచి వైదొలగ�
AAP CM Candidate: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు అయిన బీజేపీ, కాంగ్రెస్కు ఏమాత్రం తగ్గకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి
నాలుగు రాష్ర్టాల్లో ఓటమి ఛాయలు..భారీ మూల్యం తప్పదు చాన్స్ కోసం చూస్తున్న పాతతరం.. కత్తులు నూరుతున్న పరివారం న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
Punjab Polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే ఐదేండ్లలో రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తామని ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
చండీఘఢ్ : పంజాబ్లోని లుధియానాలో దారుణం జరిగింది. ప్రియురాలి మైనర్ కూతురిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందిత
యూపీలో 223 సీట్లతోనే అధికారంలోకి ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వైపు మొగ్గు బీజేపీ అధికారం చేజారే అవకాశం పంజాబ్లో ఆప్ లేదా హంగ్ మణిపూర్లో కాంగ్రెస్-బీజేపీ వార్ గోవాలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ఏబీపీ సీవో
చండీగఢ్, జనవరి 10: సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్దూ సమక్షంలో ఆమె క�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబ సభ్యులతో కేటీఆర్ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మలి
ఆ పార్టీతో దేశ రాజకీయ వ్యవస్థకే ముప్పుసీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాహైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగితే కేవలం వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడు
చండీగఢ్: ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలపై సీరియస్గా ఆలోచిస్తామని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెలిపారు. ఫిబ్రవరి 14న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని శనివారం ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్
Five states Assembly polls: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లోనూ