చండీగఢ్, జనవరి 10: సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్దూ సమక్షంలో ఆమె క�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబ సభ్యులతో కేటీఆర్ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మలి
ఆ పార్టీతో దేశ రాజకీయ వ్యవస్థకే ముప్పుసీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాహైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగితే కేవలం వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడు
చండీగఢ్: ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలపై సీరియస్గా ఆలోచిస్తామని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెలిపారు. ఫిబ్రవరి 14న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని శనివారం ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్
Five states Assembly polls: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లోనూ
Punjab new DGP: పంజాబ్ నూతన డీజేపీగా వీరేశ్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. భవ్రా నియామకానికి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ఆమోదం తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్ లిస్ట్ చేస
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించి వంద మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులపై ఫిరోజ్పూర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వంద మందికి పైగా వ్యక�
పంజాబ్ పర్యటన సందర్భంగా వంతెనపై ప్రధాని వాహనశ్రేణి దాదాపు 20 నిమిషాలు ఆగిపోవడమనేది దిగ్భ్రాంతికరమే. అయితే ఇందుకు కారణమేమిటనేదే ఆసక్తిదాయకంగా మారింది. ‘ప్రాణాలతో బయటపడ్డాను. మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాల
భద్రతా వైఫల్యంపై నేడు సుప్రీంలో విచారణ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయనకు వివరించారు. దీనిపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ
Kangana Ranaut | పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం