చండీఘఢ్ : పంజాబ్లో ఇటీవల వెలుగుచూసిన ప్రార్ధనాలయాల అపవిత్ర ఘటనల నుంచి దృష్టి మరల్చేందుకు రాజకీయ కుట్రలో భాగంగా లుధియానా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్�
Punjab | పంజాబ్లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో నిన్న పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర
ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు లూధియానా కోర్టు కాంప్లెక్స్లో ఘటన పంజాబ్ రాష్ట్రమంతటా హై అలర్ట్ ఇటీవలే రాష్ట్రంలో రెండు మూకదాడులు లూధియానా, డిసెంబర్ 23: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్లో అలజడ�
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో.. పంజాబ్లో ప్రస్తుతం అదే జరుగుతున్నదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. లూథియానా జిల్లా కోర్టులో గురువార�
Rana Gurmit Sodhi: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి,
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత, మాజీ సీఎం సుక్భీర్ సింగ్ బాదల్ బావమరిది విక్రం మజిధియాపై పంజాబ్ పోలీ
పనాజీ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే అలిక్సో లౌరెన్కో మం
న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు మూక హత్యల ఘటనల గురించి వినేవారం కాదని అన్
చండీగఢ్: మత విశ్వాసాలను అవమానించే వారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పంజాబ్లో గత కొన్ని రోజులుగా జరుగున్న సంఘటనలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో శాం�
Aravind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇవాళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్