Navjyot Singh Siddu: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ పరిపాలనా తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
చండీగఢ్: పంజాబ్లోని జాతీయ రహదారి పక్కన ఒక బాక్స్లో గ్రెనేడ్ను గుర్తించారు. బటిండా-అమృత్సర్ హైవే సమీపంలో లభించిన పెట్టెలో గ్రెనేడ్ ప్యాక్ చేసి ఉన్నట్లు ఫిరోజ్పూర్ ఎస్ఎస్పీ హర్మన్దీప్ సింగ్ హన
చండీఘఢ్ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీల మధ్య పొత్తు ఖరారు కానుంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్
Navjyot Singh Siddu: రేపు కర్తార్పూర్ కారిడార్ను పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చండీఘఢ్ : కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కార్పై పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా విమర్శల దాడికి దిగారు. భారత్లో పంజాబ్ అత్యధక రుణభారం కలిగిన రాష్ట్రమని సిద్ధూ వరుస ట్వీట్ల�
చంఢీఘడ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రైతు చట్టాలను వ్యతిరేకించి ఈ ఏడాది జనవరి 26వ తేదీన పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. గణతంత్య్ర దినోత్సవం ర�
Rupinder Kaur Ruby: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భటిండా నియోజకవర్గం నుంచి
చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ న్యాయవాది ఏపీఎస్ డియోల్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధూ రాష్ట్ర ప్ర
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ నివాసం వద్ద శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) శనివారం భారీగా నిరసన తెలిపింది. ఆ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు చండీగఢ్లోని సీ
చండీగఢ్: పంజాబ్లో మళ్లీ పంట వ్యర్థాల దగ్ధం ఘటనలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 3,032 చోట్ల పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టారు. ఇప్పటి వరకు నమోదైన పంట వ్యర్థాల దహనంలో 55 శాతం గత ఐదు రోజుల్లో జరిగినట్లు అ�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్, పంజాబ్లో డ్రై ప్రూట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నవారిపై ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాపారుల వద్ద ఆదాయానికి మించిన ఆస�
ఛండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ పేరుకు ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలుపలేదని, త్వరలోనే పార్టీని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్