జలంధర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే రెడ్టేపిజం, ఇన్స్పెక్టర్ రాజ్ను అంతమొందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్లోని జలంధ�
చండీగఢ్: పంజాబ్లోని మొహాలీ నుంచి ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి గురువారం భారీ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్నది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ర్యాలీ జరుగు�
న్యూఢిల్లీ: రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి
న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద రైతులు శనివారం నిరసన చేయనున్నారు. పంజాబ్లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్కు �
చంఢీఘడ్: కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ .. కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అమరీందర్ తన పార్టీకి పంజాబ్ వికా
Harish Rawat: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్కు పార్టీలో అవమానం జరిగిందనడం ఒట్టి అబద్ధమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి
న్యూఢిల్లీ : పంజాబ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవి నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో రగులుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ ఏర్పాటు దిశగా యోచిస్తున్
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం భేటీ కావడంతో ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా తాను బీజేపీలో చేరతానని వచ్చిన
లూధియానా : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తో పాటు ఉచిత వైద్యం, హెల్త్ కార్డు అందిస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్
న్యూఢిల్లీ: పంజాబ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ టూర్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ దోవల్తో భేటీ అయ్�
Aravind Kejriwal: పంజాబ్ మంత్రివర్గంలో కళంకితులైన నేతలకు చోటు కల్పించారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు.
Navjyoth Singh Siddu: పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి
చండీగఢ్: రైతుల ‘భారత్ బంద్’ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏండ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే ‘భారత్ బంద�