Harish Rawat: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్కు పార్టీలో అవమానం జరిగిందనడం ఒట్టి అబద్ధమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి
న్యూఢిల్లీ : పంజాబ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవి నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో రగులుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ ఏర్పాటు దిశగా యోచిస్తున్
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం భేటీ కావడంతో ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా తాను బీజేపీలో చేరతానని వచ్చిన
లూధియానా : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తో పాటు ఉచిత వైద్యం, హెల్త్ కార్డు అందిస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్
న్యూఢిల్లీ: పంజాబ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ టూర్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ దోవల్తో భేటీ అయ్�
Aravind Kejriwal: పంజాబ్ మంత్రివర్గంలో కళంకితులైన నేతలకు చోటు కల్పించారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు.
Navjyoth Singh Siddu: పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి
చండీగఢ్: రైతుల ‘భారత్ బంద్’ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏండ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే ‘భారత్ బంద�
Dushyant Gautam: చరణ్జీత్ సింగ్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ బీజేపీ విమర్శించింది. ఆ రాష్ట్రంలోని దళితుల ఓట్లను దోచుకోవడానికే
చరణ్జీత్ సింగ్ | పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు.
Punjab | పంజాబ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోనే కాంగ్రెస్ ఫైట్ చేస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్రావత్ ఆదివారం వెల్లడిం
చండీగఢ్: పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్పై సిద్ధూ రాజకీయ సలహాదారుడు ముస్తఫా వివాదస్పద ఆరోపణలు చేశారు. అమరీందర్ సింగ్ గత ఐదేండ్లుగా పంజాబ్ను అవమానిస్తున్నారని విమర్శించ�