భారతదేశ ధాన్యాగారం పంజాబ్. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు అని అర్థం. సట్లేజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నదులు ప్రవహిస్తుండటంతో దానికి పంజాబ్ అని పేరువచ్చింది. అయితే దేశ విభజనతో భారత్లోని పంజాబ్లో బియాస్, సట్
చండీగఢ్, ఏప్రిల్ 1: చండీగఢ్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర సర్వీసు రూల్సే వర్తిస్తాయని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన పంజాబ్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ �
నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తమపై రుద్దుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చండీఘఢ్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇతర �
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజల భగ్గుమంటున్నారు. తెలంగాణలోని ధాన్యాన్ని కొనమని చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వివిధ రూపాల్ల
చంఢీఘడ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యేలకు ఇక నుంచి కేవలం ఒక్క టర్మ్కు మాత్రమే పెన్షన్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు గ�
Gutta sukender reddy | దేశంలోని రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై కక్షపూరిత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాన్ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.
పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్గా అన్మోల్ రతన్ సిధూను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ సలహా కోసం కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటానని ఆయన సంచ�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే.. కాంగ్రెస్ కాదు అని గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్నట్లే గ�
బోణీ కొట్టేనా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. సకల సౌకర్యాలు.. సరైన సంపత్తి అందుబాటులో ఉన్నా.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ పట్టలేకపోయాయి. గత కొన్ని �