చండీగఢ్: స్వాతంత్ర్య తొలి సంగ్రామంలో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు లభించాయి. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో వీటిని కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభ�
మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన నేపధ్యంలో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
చండీగఢ్ : భారత్ – పాక్ సరిహద్దులో ఉన్న టర్న్ తరం జిల్లాలో మూడున్నర కిలోల ఆర్డీఎక్స్ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో నిల్వ చేయగా.. రికవరీ చేసుకున్నారు. అమృత్సర
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ 26,454 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 శాఖలకు చెందిన ఖాళీలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖాళీల ప్రకటన జారీ చేసిన రెండు రోజుల్లోనే ద�
ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత వేధిస్తుండటం, వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో విద్�
న్యూఢిల్లీ: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణో
హైదరాబాద్ : 2014లో పంజాబ్లోని అజ్నాలా బావిలో 160 అస్థిపంజరాలు బయటపడిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో బయటపడ్డ ఈ అస్థిపంజరాలు ఎవరివి అనే అంశాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ శా�