న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పంజాబ్లోని మాన్సా గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సోమవారం రాజస్థాన్ కాంగ్రె�
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారతదేశం) కోసం పోరాడుతున్నామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ‘కాంగ్రెస్ యుక్త్ బీజేపీ’ (కాంగ్రెస్తో నిండిన బీజేపీ) అవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గ�
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవలే మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ గుడ్బై చెప్పారు. తాజాగా శనివారం ఆ బాటలోనే మరికొందరు సీనియర్ నేతలు కూ
చండీగఢ్: కొందరు వ్యక్తులు ఒక కార్మికుడి వెంటపడి కత్తులతో పొడిచి హత్య చేశారు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం బధ్ని కలాన్ ప్రాంతంలోని మార్కెట్కు వచ్చిన 28 ఏళ్ల దేశరాజ్ను బైక్లపై
కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నేత సునీల్ జాఖడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన నేపధ్యంలో మరో ఐదుగురు ప్రముఖ నేతలు కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు.
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసెవాల హత్యపై రాష్ట్రంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లంచం అడిగానే ఆరోపణలు రావడంతో గత మంగళవారం ఏకంగా మంత్రినే క్యాబినెట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో�
వాషింగ్టన్ : వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్
అమరులైన రైతు, సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేసిన సీఎం కేసీఆర్ 693 కిసాన్ కుటుంబాలకు ఆర్థికసాయం చెక్కుల పంపిణీ వ్యవసాయ చట్టాల ఉద్యమంలో మరణించినవారికి నివాళి నలుగురు అమర జవాన�
చండీగఢ్ : పంజాబ్లోని హోషియార్పూర్లో ఓ ఆరేళ్ల బాలుడు 300 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. బాలుడి తల్లిదండ్రులు పొలంలో పని చేస్తుండగా.. బాలుడు ఆడ
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పటియాలాలో ఏనుగుపై వీధుల్లో ఊరేగుతూ జెండాను ప్రదర్శించిన సిద్ధూకు ప్రజల నుంచి భ�