పట్టపగలు స్టేడియంలో బాలికపై లైంగిక దాడి యత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ప్రతిఘటించిన బాలికను పైకప్పు నుంచి తోసివేసిన ఘటన పంజాబ్లోని మోగా గొదెవాలా స్టేడియంలో వెలుగుచూసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నమసే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోని అంశం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి రాష్ట్రం చేసే సవరణలు చెల్లవని, పూర్తిగా కేం ద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అం�
తెలంగాణకు 10,50 లక్షల మెట్రిక్ టన్నులు నామా ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల అవసరాలను బట్టి ఎరువులు సరఫరా చేస్తున్నామని, తెలంగాణకు ఈ వానకాలం సీజన్లో 10.50 లక్షల మెట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉప ఎన్నికల్లో స్టన్నింగ్ ప్రదర్శన ఇచ్చింది. పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో 20 సీట్లలో పీటీఐ పార్టీ 15 సీట్లను కైవసం చేసుకున్నది. ఆ రాష్ట్
చండీగఢ్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ఇకపై చట్టపరంగా చర్యలు ఎదుర్కొవడంతోపాటు రక్త దానం కూడా చేయాలి. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ పోలీసులు కొత్�
మండలంలోని మహిళా సంఘాల పనితీరు భేష్గా ఉందని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్ఎల్ఎం బృందం ప్రశంసించింది. శుక్రవారం పటాన్చెరులోని జీవనజ్యోతి మండల మహిళా సమాఖ్య సంఘం పని తీరును పంజాబ్ బృందం పరిశీల
చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు. మానవత్వాన్ని చ�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చే