పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బీజేపీ ఆజ్ఞలనే పాటిస్తున్నారని అధికార ఆప్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
పంజాబ్లో భగవంత్మాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల ఆఫర్ ప్రకటించారని ఆప్ సర్కారు ఆరోపించింది. ‘ఆపరేషన్ కమలం’లో భా�
బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�
Mercedes Car | ఓ వ్యక్తి బెంజ్ కారులో రేషన్ దుకాణానికి వచ్చాడు. తనకున్న నీలి రంగు కార్డును చూపించి గోధుమలను తీసుకెళ్లాడు. బెంజ్ కారు కలిగిన వ్యక్తికి నీలి రంగు రేషన్ కార్డు ఎలా జారీ చేస్తారని నెటిజన్�
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ దొరికారు ఈ సీఎం మాకెందుకు లేరన్న బాధ ఉన్నది కేసీఆర్ను బలపరుస్తాం.. పోరులో తోడుంటాం తెలంగాణ మాడల్ దేశ వ్యాప్తం కావాలి రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని మోదీ ఆయనొచ్చాక రైత�
బటిండా: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ను ఆమె భర్త చితకబాదాడు. జూలై 10వ తేదీకి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌ
Punjab | పంజాబ్ (Punjab) అసెంబ్లీ స్పీకర్ కుల్తర్ సింగ్ సంధ్వాన్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు ఆ రాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్తోపాటు మంత్రులు
ఇప్పటికే 9 రాష్ర్టాల్లో విజృంభణ 27 వేలకు పైగా పశువులు మృతి ప్రస్తుతానికి రాష్ర్టానికి లేని ముప్పు కానీ.. రైతులు జాగ్రత్తగా ఉండాలి వెటర్నరీ అధికారుల సూచనలు పశువుల దిగుమతిపై నిషేధం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్�
మనసుంటే.. పరిష్కరించాలన్న తపన ఉంటే దేశంలోని రైతు సమస్యలను పరిష్కరించడం పాలకులకు సాధ్యమేనని పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నా�
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 5వ తేదీన పంజాబ్లో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్లో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రధాని మోదీని రైతులు అడ్డుకున్నారు. దీంతో మోదీ కా
న్యూఢిల్లీ : పంజాబ్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, మొహాలీల�