చండీగఢ్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ఇకపై చట్టపరంగా చర్యలు ఎదుర్కొవడంతోపాటు రక్త దానం కూడా చేయాలి. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ పోలీసులు కొత్�
మండలంలోని మహిళా సంఘాల పనితీరు భేష్గా ఉందని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్ఎల్ఎం బృందం ప్రశంసించింది. శుక్రవారం పటాన్చెరులోని జీవనజ్యోతి మండల మహిళా సమాఖ్య సంఘం పని తీరును పంజాబ్ బృందం పరిశీల
చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు. మానవత్వాన్ని చ�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చే
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పంజాబ్లోని మాన్సా గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సోమవారం రాజస్థాన్ కాంగ్రె�
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారతదేశం) కోసం పోరాడుతున్నామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ‘కాంగ్రెస్ యుక్త్ బీజేపీ’ (కాంగ్రెస్తో నిండిన బీజేపీ) అవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గ�
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవలే మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ గుడ్బై చెప్పారు. తాజాగా శనివారం ఆ బాటలోనే మరికొందరు సీనియర్ నేతలు కూ
చండీగఢ్: కొందరు వ్యక్తులు ఒక కార్మికుడి వెంటపడి కత్తులతో పొడిచి హత్య చేశారు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం బధ్ని కలాన్ ప్రాంతంలోని మార్కెట్కు వచ్చిన 28 ఏళ్ల దేశరాజ్ను బైక్లపై