Drone | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్సర్లోని రానియా సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఓ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
Gurdaspur | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్
Triggered Insaan | పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్ట�
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయింది.
పంజాబ్లోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గింది. సీఎం భగవంత్మాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాన్ మాట్లాడు�
Drone Dropped Drugs | దాయాది దేశం పాక్ నుంచి భారత భూభాగంలోకి శనివారం అర్ధరాత్రి డ్రోన్ ప్రవేశించింది. పెద్ద ఎత్తున డ్రగ్స్ను జార విడిచింది. సరిహద్దు గ్రామమైన ధనోవాలాలోని పొలంలో ఆదివారం ఉదయం బీఎస్ఎఫ్ సిబ్బంది, ప�
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బీజేపీ ఆజ్ఞలనే పాటిస్తున్నారని అధికార ఆప్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
పంజాబ్లో భగవంత్మాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల ఆఫర్ ప్రకటించారని ఆప్ సర్కారు ఆరోపించింది. ‘ఆపరేషన్ కమలం’లో భా�