Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత
BSF | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న చురివాలా చుస్తీ సమీపంలో బీఎస్ఎఫ్
Punjab | పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడిని అరెస్ట్చేసి సొమ్ము రికవరీ చేశారు. మావల పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, వివరాలు వెల్లడించారు.
Amritsar | ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్లోని అమృత్సర్
Air Pollution | దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. మనం పీల్చే గాలి నాణ్యత రోజు రోజుకూ క్�
Shiv Sena protest | శివసేన నాయకుడు సుధీర్ సూరి హత్యకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. భారీ సంఖ్యలో
Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దు�