AAP Minister | చండీఘర్ : ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్( Harjot Singh Bains ) ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్( Jyoti Yadav )ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవలే హర్జోత్ సింగ్, జ్యోతి యా�
పంజాబ్లో (Punjab) గన్ కల్చర్పై (Gun Culture) ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్�
పంజాబ్లోని హోషియాపూర్లో జరిగిన దొంగతనం సందర్భంగా 21 ఏండ్ల యువకుడు, 8 ఏండ్ల బాలుడు మరణించారు. ఓ మహిళ తన 8 ఏండ్ల కుమారుడిని, 21 ఏండ్ల అల్లుడిని స్కూటర్పై తీసుకెళ్లుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె హ్య
Gang War | పంజాబ్ (Punjab)లోని గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఆదివారం గ్యాంగ్వార్ (Gang War) జరిగింది. ఇరువర్గాల ఘర్షణలో దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలా (singer Sidhu Moosewala) హత్య కేసులో నిందితులు ఇద్దరు మృతి చెందారు.
సిక్కుల్లో ఖలిస్థాన్ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్పాల్ సింగ్ తెలిపారు.
పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్పూర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు. దాని వద్ద భారీస�
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం మహాద్భుతం. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకురావడం, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో ఆయుధాలు, డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఫిరోజ్పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు గర్తించాయి.
Punjab | పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. ఆ డ్రోన్ ద్వారా పంపిన మాదక ద్రవ్యాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఓ లాటరీ 88 ఏళ్ల వృద్ధుడి జీవితాన్నే మార్చేసింది. అతన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. పంజాబ్ రాష్ట్రం దేరబస్సికి చెందిన మహంత్ ద్వారకా దాస్ అనే 88 ఏళ్ల వృద్ధుడికి.. లాటరీలంటే మహా ఇష్టం.