పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో ఆయుధాలు, డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఫిరోజ్పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు గర్తించాయి.
Punjab | పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. ఆ డ్రోన్ ద్వారా పంపిన మాదక ద్రవ్యాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఓ లాటరీ 88 ఏళ్ల వృద్ధుడి జీవితాన్నే మార్చేసింది. అతన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. పంజాబ్ రాష్ట్రం దేరబస్సికి చెందిన మహంత్ ద్వారకా దాస్ అనే 88 ఏళ్ల వృద్ధుడికి.. లాటరీలంటే మహా ఇష్టం.
Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. జలంధర్లో శనివారం జరిగిన జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ గుండెపోటుతో మరణించిన విషయం తె�
Theft news | దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మెడికల్ షాపులోకి దూసుకెళ్లారు. వెంటనే షాప్ ఓనర్కు తుపాకీ గురిపెట్టి కాల్చిచంపుతామని బెదిరించారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.40 తీసుకు
ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని పంజాబ్కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు.
Army Lieutenant Colonel : భారతీయ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఆఫీసర్ తన భార్యను మర్డర్ చేశారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పనిచేస్తున్న ఆయన తన భార్యను షూట్ చేసి, ఆ తర్వాత తనను తాను షూట్ చేసుకున్న�
ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. రాబోయే కాలంలో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సంకేత ప్రాయంగా ఈ సభకు బ
‘మీరు చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకొన్న చోటుకు విమానంలో పంపిస్తా’ అని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరిట�