snow fallఉత్తరాది రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న శీతల గాలుల వల్ల .. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈశాన్య ఉత్తరాదిలో ఉష
America made drone | పంజాబ్ అమృత్సర్లో అంతర్రాష్ట్ర హెరాయిన్ స్మల్లింగ్ రాకెట్కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అమెరికన్లో తయారైన అత్యాధునిక డ్రోన్తో సహా పది కిలోల హెరాయిన్న
Drone shot down | ఇండో-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ (BOP) డాక్ వద్ద పాక్ ప్రయత్నాలను భారత దళాలు తిప్పికొట్టాయి. మంగళవారం రాత్రి గంటలకు సరిహద్దులో దట్టమైన పొగమంచులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నా�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేసి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావుకు పంజాబ్ సీఎం భగవంత్మాన్ శుభాకాంక్షలు తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మంగళవారం హైదరాబాద్కు రానున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు
Gurnam Singh | దేశంలో నెలకొన్న అంధకారాన్ని పోగొట్టేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ )పార్టీ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాం సింగ్చడూనీ స్పష్టం చేశారు. దేశమంతా తెలంగాణలో అ�
Punjab | పంజాబ్లోని తర్న్ తరన్లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్పై రాకెట్ గ్రనేడ్తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి పిల్లర్కు
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత
BSF | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న చురివాలా చుస్తీ సమీపంలో బీఎస్ఎఫ్
Punjab | పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.