ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్సింగ్ నేపాల్లో దాక్కున్నట్టు సమాచారం. అతడు భారత లేదా ఇతర నకిలీ పాస్పోర్టు ఉపయోగించి వేరే దేశాలకు పారిపోవాలని చూస్తే అరెస్ట్ చేయాలని నే
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధ్యక్షుడు అమృత్పాల్ సింగ్ కోసం 8వ రోజు కూడా వేట కొనసాగింది. పంజాబ్లో పోలీసుల కండ్లు కప్పి గత శనివారం పరారైన అమృత్పాల్ సింగ్ ఈ నెల 20న జాకెట్, ట్రౌజర్
Jeep Collision:ట్రక్కును జీపు ఢీకొట్టడంతో ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మరో 11 మంది టీచర్లు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పంజాబ్లో జరిగింది.
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�
ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి అమృత్పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AAP Minister | చండీఘర్ : ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్( Harjot Singh Bains ) ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్( Jyoti Yadav )ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవలే హర్జోత్ సింగ్, జ్యోతి యా�
పంజాబ్లో (Punjab) గన్ కల్చర్పై (Gun Culture) ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్�
పంజాబ్లోని హోషియాపూర్లో జరిగిన దొంగతనం సందర్భంగా 21 ఏండ్ల యువకుడు, 8 ఏండ్ల బాలుడు మరణించారు. ఓ మహిళ తన 8 ఏండ్ల కుమారుడిని, 21 ఏండ్ల అల్లుడిని స్కూటర్పై తీసుకెళ్లుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె హ్య
Gang War | పంజాబ్ (Punjab)లోని గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఆదివారం గ్యాంగ్వార్ (Gang War) జరిగింది. ఇరువర్గాల ఘర్షణలో దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలా (singer Sidhu Moosewala) హత్య కేసులో నిందితులు ఇద్దరు మృతి చెందారు.
సిక్కుల్లో ఖలిస్థాన్ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్పాల్ సింగ్ తెలిపారు.
పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్పూర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు. దాని వద్ద భారీస�
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం మహాద్భుతం. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకురావడం, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్�