Road Accident | బైశాఖి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఖురల్గఢ్ సాహిబ్కు వెళ్తున్న సమయంలో గురువారం ఈ ప్రమాదం చో
Road accident | పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని ఖురాల్గఢ్ సాహిబ్ (Khuralgarh Sahib) దగ్గర జరిగే బైశాఖి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున�
Bathinda Military Station | పంజాబ్ (Punjab)లోని బఠిండా సైనిక స్థావరం (Bathinda Military Station)లో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా, తాజాగా బుల్లెట్ గాయాలతో మరో జవాను ప్రాణాల�
పంజాబ్లో బుధవారం కలకలం రేగింది. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారి
పంజాబ్లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్లో (Bathinda Military Station) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.
Pappalpreet Singh: పప్పాల్ప్రీత్ సింగ్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఖలీస్తానీ నేత అమృత్పాల్ సింగ్ సన్నిహితుడు ఇతను. గత నెలలో ఆ ఇద్దరూ పారిపోయిన విషయం తెలిసిందే. హోషియార్పూర్లో అతన్ని పట్టుకున్
Punjab | పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఇక నుంచి ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు మే 2
రోడ్డు ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమికి మెరుగైన పరిహారంతో పాటు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పంజాబ్లో రైతులు పోరుబాట (Rail Roko) పట్టారు.
పాకిస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. పాక్లోని పంజాబ్ (Punjab) ప్రావిన్స్లో ఫ్రీ పిండి పంపిణీ సందర్భంగా 11 మంది మరణించిన ఘటన మరువకముందే కరాచీలో (Ramzan) తొక్కిసలాట (Stampede) జరిగింది.
CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్సింగ్ నేపాల్లో దాక్కున్నట్టు సమాచారం. అతడు భారత లేదా ఇతర నకిలీ పాస్పోర్టు ఉపయోగించి వేరే దేశాలకు పారిపోవాలని చూస్తే అరెస్ట్ చేయాలని నే
ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధ్యక్షుడు అమృత్పాల్ సింగ్ కోసం 8వ రోజు కూడా వేట కొనసాగింది. పంజాబ్లో పోలీసుల కండ్లు కప్పి గత శనివారం పరారైన అమృత్పాల్ సింగ్ ఈ నెల 20న జాకెట్, ట్రౌజర్
Jeep Collision:ట్రక్కును జీపు ఢీకొట్టడంతో ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మరో 11 మంది టీచర్లు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పంజాబ్లో జరిగింది.
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�