అక్రమాస్తుల కేసులో పంజాబ్ (Punjab) మాజీ ఉప ముఖ్యమంత్రిని విజిలెన్స్ బ్యూరో (Vigilance Bureau) అరెస్టు చేసింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టాడన్న (Accumulating Assets) ఆరోపణలపై మాజీ ఉపముఖ్యమంత్రి (Former Deputy CM) ఓపీ సోనీని (OP Soni) అధికార
తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థా
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చే
పంజాబ్లోని (Punjab) మొహాలీలో (Mohali) ఓ పార్కింగ్ ఏరియా (Parking lot) ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. అందులోపడి బైకులు, కార్లు సహా 12 వాహనాలు ధ్వంసమయ్యాయి.
జమ్ముకశ్మీర్లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ, హిమాచల్, హర్యానా, పంజాబ్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
పంజాబ్లోని లుధియానాలో బ్యాంకులకు, ఏటీఎంలకు నగదును సరఫరా చేసే కంపెనీ సీఎంఎస్లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన 10 మంది ముసుగు దొంగలు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.7 కోట్లను దోచ
Hoax call | పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్కు సమీపంలో గత నెలలో మూడు వేర్వేరు పేలుళ్లు చోటుచేసుకున్న ఘటనను మరువకముందే.. ఇవాళ గోల్డెన్ టెంపుల్కు బాంబులు పెట్టామంటూ పోలీసులకు వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం రేపి
Z Plus Security: పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు తనకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ అవసరం లేదని పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆ సెక్యూర్ట�
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�