Fire accident | పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అమృత్సర్ నగరంలోని మజీతా రోడ్డులో గల ఓ ఔషధాల తయారీ కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని బయటి�
పంజాబ్, హర్యానా మధ్య నీటి పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. పక్క రాష్ర్టాలతో ఒక్క చుక్క అదనపు నీటిని పంచుకోవడానికి సిద్ధంగా లేమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన రైల్ రోకో కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై నిరసనను కొనసాగించారు. అలాగే పంజాబ్లోని �
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. 2015లో ఎన్డీపీఎస్ చట్టం కింద సుఖ�
NIA Raids | దేశంలో ఖలిస్థానీలు-గ్యాంగ్స్టర్ల మధ్య బంధం ప్రమాదకరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దృష్టి సారించింది. ఈ బంధానికి చెక్ పెట్టేందుకు
ఇవాళ పంజాబ్, హర్యానా, ఢిల
Khalistani Terrorists | ఖలిస్థానీ ఉగ్రవాది హత్య వ్యవహారంలో కెనడా - భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా వ్యవహారంతో దేశంలో భద్రతా సంస్థలు ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్తో పాటు ద�
Road Accident | ప్రమాదవశాత్తు ప్రైవేటు బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన పంజాబ్ ముక్త్సర్లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరు�
Congress leader | పంజాబ్ (Punjab )లో కాంగ్రెస్ నేత (Congress leader ) దారుణ హత్యకు గురయ్యాడు. మోగా (Moga) జిల్లాకు చెందిన బల్జీందర్ సింగ్ బల్లీ (Baljinder Singh Balli)ని కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
ఇండియా కూటమిలోని పార్టీలు తలోదారిలో నడుస్తున్నాయి. జాతీయ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. దీనికి పంజాబ్పై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటనే తాజా ఉదాహరణ. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పంజాబ్లోని 13 లోక్సభ స