అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
sit in at railway station | యువకుడి మరణంపై స్థానికులు నిరసన తెలిపారు. రైల్వే స్టేషన్లోని రైలు పట్టాలపై బైఠాయించి (sit in at railway station) ఆందోళనకు దిగారు. యువకుడి మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పంజాబ్లో (Punjab) మరోసారి పాకిస్థానీ డ్రోన్ (Pakistani drone) పట్టుబడింది. అమృత్సర్ (Amritsar) జిల్లాలోని భైనీ రాజ్పుతానా గ్రామం వద్ద ఓ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దును (International Border) దాటడాన్ని బీఎస్ఎఫ్ (BSF) బలగాలు గుర్తించాయి.
పంజాబ్లోని (Punjab) అంతర్జాతీయ సరిహద్దుల్లో (International border) ఎగురుతున్న రెండు డ్రోన్లు భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్సర్ (Amritsar) జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్కు చెందిన రెండు డ�
భారత్మాల ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వేలాది మంది పంజాబ్ రైతులు గురువారం రైల్వే ట్రాక్పై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేవిదాస్పురా వద్ద రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు.
సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ను భారత సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో చోటు చేసుకున్న రెండు సంఘట�
Golden Temple | పంజాబ్లోని (Punjab) అమృత్సర్లో వరుస పేలుళ్లు కలకం రేపుతున్నాయి. అమృత్సర్లోని (Amritsar) చారిత్రక స్వర్ణ దేవాలయం (Golden Temple) సమీపంలో మూడోసారి భారీ పేలుడు (Bomb blast) సంభవించింది.
IPL 2023 | ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్ భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచినా పిచ్పై తేమ ఉందన్న కారణంతో ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ అ
విద్యుత్తు ఆదా కోసం పంజాబ్లోని ఆప్ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకొన్నది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉ�
పంజాబ్లో ఆదివారం ఘోర దుర్ఘటన చోటుచేసుకొన్నది. లుథియానాలోని గియాస్పురలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా 11 మంది మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
సూపర్ కప్లో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ పోరాటం ముగిసిం ది. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో శ్రీనిధి 0-1 తేడాతో రౌండ్గ్లాస్ పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అ�