కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన రైల్ రోకో కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై నిరసనను కొనసాగించారు. అలాగే పంజాబ్లోని �
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. 2015లో ఎన్డీపీఎస్ చట్టం కింద సుఖ�
NIA Raids | దేశంలో ఖలిస్థానీలు-గ్యాంగ్స్టర్ల మధ్య బంధం ప్రమాదకరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దృష్టి సారించింది. ఈ బంధానికి చెక్ పెట్టేందుకు
ఇవాళ పంజాబ్, హర్యానా, ఢిల
Khalistani Terrorists | ఖలిస్థానీ ఉగ్రవాది హత్య వ్యవహారంలో కెనడా - భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా వ్యవహారంతో దేశంలో భద్రతా సంస్థలు ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్తో పాటు ద�
Road Accident | ప్రమాదవశాత్తు ప్రైవేటు బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన పంజాబ్ ముక్త్సర్లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరు�
Congress leader | పంజాబ్ (Punjab )లో కాంగ్రెస్ నేత (Congress leader ) దారుణ హత్యకు గురయ్యాడు. మోగా (Moga) జిల్లాకు చెందిన బల్జీందర్ సింగ్ బల్లీ (Baljinder Singh Balli)ని కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
ఇండియా కూటమిలోని పార్టీలు తలోదారిలో నడుస్తున్నాయి. జాతీయ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. దీనికి పంజాబ్పై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటనే తాజా ఉదాహరణ. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పంజాబ్లోని 13 లోక్సభ స
రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న దేశ వ్యాప్త ఆందోళన నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం పిలుపునిచ్చింది.
Punjab | గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ నిత్యకృత్యంగా మారింది. తాజాగా పంజాబ్లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్�