Punjab | ఇది హృదయ విదారక ఘటన.. కుమారుడి మరణవార్త వినడంతో.. ఓ తల్లి గుండె ఆగిపోయింది. దీంతో తల్లీకుమారుడు అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. ఈ ఘటన పంజాబ్లోని నవన్షాహ్ర్ జిల్లాలో వెలుగు చూస
గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వైఖరిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ తీవ్రంగా నిరసించారు. జూన్లో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చట్టబద్ధమా కాదా అన్న విషయం ఆయనకు తెలియకపో�
అక్రమాస్తుల కేసులో పంజాబ్ (Punjab) మాజీ ఉప ముఖ్యమంత్రిని విజిలెన్స్ బ్యూరో (Vigilance Bureau) అరెస్టు చేసింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టాడన్న (Accumulating Assets) ఆరోపణలపై మాజీ ఉపముఖ్యమంత్రి (Former Deputy CM) ఓపీ సోనీని (OP Soni) అధికార
తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థా
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చే
పంజాబ్లోని (Punjab) మొహాలీలో (Mohali) ఓ పార్కింగ్ ఏరియా (Parking lot) ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. అందులోపడి బైకులు, కార్లు సహా 12 వాహనాలు ధ్వంసమయ్యాయి.
జమ్ముకశ్మీర్లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ, హిమాచల్, హర్యానా, పంజాబ్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
పంజాబ్లోని లుధియానాలో బ్యాంకులకు, ఏటీఎంలకు నగదును సరఫరా చేసే కంపెనీ సీఎంఎస్లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన 10 మంది ముసుగు దొంగలు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.7 కోట్లను దోచ