Congress leader | పంజాబ్ (Punjab )లో కాంగ్రెస్ నేత (Congress leader ) దారుణ హత్యకు గురయ్యాడు. మోగా (Moga) జిల్లాకు చెందిన బల్జీందర్ సింగ్ బల్లీ (Baljinder Singh Balli)ని కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
ఇండియా కూటమిలోని పార్టీలు తలోదారిలో నడుస్తున్నాయి. జాతీయ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. దీనికి పంజాబ్పై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటనే తాజా ఉదాహరణ. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పంజాబ్లోని 13 లోక్సభ స
రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న దేశ వ్యాప్త ఆందోళన నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం పిలుపునిచ్చింది.
Punjab | గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ నిత్యకృత్యంగా మారింది. తాజాగా పంజాబ్లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్�
ఉత్తరాదిలో ఇటీవల సంభవించిన వరదల వల్ల భారీగా పంట నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే రూ.50,000 కోట్లను విడుదల చేసి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాయి. వరదలు సంభవిం
Snake Bites Punjab Minister | వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రిని ఒక పాము కాటేసింది (Snake Bites Punjab Minister). ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం బాగానే ఉన్నదని తెలిపారు.
The beating retreat | దేశవ్యాప్తంగా భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా పంజాబ్లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం నిర్వహించారు.
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప
KTR | రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం ఎంతో సవాళ్లతో కూడుకుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది అని కేటీఆర్ పేర్కొన్న
Punjab | ఇది హృదయ విదారక ఘటన.. కుమారుడి మరణవార్త వినడంతో.. ఓ తల్లి గుండె ఆగిపోయింది. దీంతో తల్లీకుమారుడు అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. ఈ ఘటన పంజాబ్లోని నవన్షాహ్ర్ జిల్లాలో వెలుగు చూస
గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వైఖరిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ తీవ్రంగా నిరసించారు. జూన్లో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చట్టబద్ధమా కాదా అన్న విషయం ఆయనకు తెలియకపో�