దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
AAP MLA Arrest | ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా పంజాబ్కు చెందిన ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. మరేల్కోట్ జిల్లాలోని అమర�
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణుకుతుంది. గడ్డకట్టించే చలి ఒక్కటే కాదు, ఊపిరాడనీయని కాలుష్యమూ అందుకు కారణం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన స్థాయి కంటే 100 రెట్లు అధికంగా
దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చాంపియన్షిప్లో పంజాబ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పంజాబ్ 20 పరుగుల తేడాతో బరోడాని ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
శ రాజధాని ఢిల్లీ (Delhi) వాసులను వాయు కాలుష్యం (Air Pollution)ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత (Air Quality) పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్ర�
పంజాబ్లోని బటిండాలో (Bathinda) పంట వ్యర్థాలను కాల్చడాన్ని (Farm Fires) అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనతోనే ఓ కుప్పకు మంటపెట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
stubble burning | పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై హర్యానాలో అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి జై ప్రకాష్ దలాల్ మండిపడ్డారు. పంజాబ్ నుంచి తాము నీళ్లు అడిగామని పొగ కాదంటూ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంప�
ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో గవర్నర్ల వైఖరి వివాదస్పదమవుతున్నది. ఇటీవలే గవర్నర్ తమిళిసై వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తాజాగా తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు కూడా అదే
Farm Fires | పంజాబ్లో వ్యవసాయ వ్యర్థాల మంటలు (Farm Fires) ఒక్క రోజే 740 శాతం మేర పెరిగాయి. ఆదివారం 1068 పంట వ్యర్థాల దహనం సంఘటనలు నమోదయ్యాయి. నాసా శాటిలైట్ చిత్రాల ద్వారా ఇది వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికారలు అప్రమత
ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యలో పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నాయి.