Indian stabbed to death | న్యూజిలాండ్లో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు. (Indian stabbed to death) డునెడిన్లోని హిల్లరీ స్ట్రీట్లో ఇంటి ముందు ఉన్న అతడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మృతుడ్ని 28 ఏళ్ల గుర్జిత్ సింగ్గా గుర్తించారు.
Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూపై (Navjot Sidhu) క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ హైకమాండ్
NRI woman Killed for insurance money | జీవిత బీమా డబ్బు కోసం ఎన్నారై మహిళను అత్తమామలు హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్లో రెండు రోజులు ఉంచారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళను హత్య చేసిన�
హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం పంజాబ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
పందెం బరిలో గాయపడిన ఒక కోడికి పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రక్షణ కల్పించడమే కాకుండా గాయపడిన ఆ కోడికి చికిత్స అందించి, ఆహారం కూడా పెడుతున్నారు. పంజాబ్లోని బఠిండా జిల్లా బలువానా గ్రామంలో అక్రమంగా �
Chicken | పందెంలో భాగంగా గాయపడ్డ కోడికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ ఘటన పంజాబ్లోని భటిండాలో వెలుగు చూసింది. ఈ కోడిని కోర్టులో ప్రవేశపెట్టి, నిందితులకు శిక్ష విధిస్తామన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు ముదురుతున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య వైరం పెరుగుతున్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తే స్థానాలపై ఓ వైపు చర్చలు జరుగుతుండగానే..
BMW, Audi Cars Catch Fire | రోడ్డు పక్కన రిసార్ట్ వద్ద పార్క్ చేసిన ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోయాయి. బీఎండబ్ల్యూ, ఆడి వంటి విలువైన ఐదు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. (BMW, Audi Cars Catch Fire) ఒక కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల రాజుక�
Car Hit And Drag | పంజాబ్ (Punjab)లో దారుణం చోటు చేసుకుంది. చెక్పోస్ట్ (Checkpost) వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న ఓ పోలీసు అధికారిపైకి కారు దూసుకెళ్లింది.
NIA Raids | జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో గురువారం దాడులు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని 32 చోట్ల దాడులు చేపట్టింది. ఇవాళ ఉదయం నుంచి దాడులు కొనసాగుత�
Punjab | అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ డీఎస్పీ దల్బీర్ సింగ్ డియోల్(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దల్బీర్ సింగ్ డెడ్బాడీని జలంధర్లోని ఓ కాలువలో పోలీసులు కనుగొన్నారు. అయితే దల్బీర్ సింగ్ శ�
PhD Sabzi Wala | అతను నాలుగు పీజీలు చేశాడు. అంతేకాదు పీహెచ్డీ పట్టా కూడా పుచ్చుకున్నాడు. ఓ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పని చేశాడు. కానీ సమయానికి జీతం ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మార�