Navjot Singh Sidhu | పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
అమృత్సర్లోని అట్టారి సరిహద్దు వద్ద పట్టుబడ్డ రూ.700 కోట్ల విలువైన హెరాయిన్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక నిందితుడిని అరెస్టు చేసింది.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది.
China Made Pak Drone Recovered | భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా తయారీ పాక్ డ్రోన్ను (China Made Pak Drone Recovered) సరిహద్దు భధ్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. దీనిని కూల్చి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ శ్రేణ�
Glass Door | పంజాబ్ రాష్ట్రం లుథియానా (Ludhiana)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్లాస్ డోర్ (Glass Door) మీదపడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్తో రాణించడంతో సీనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్లో పంజాబ్ జట్టు 5-1తో కర్ణాటకపై గెలుపొంది ఫైనల్స్కు చేరుకుంది.
BSF | చలికాలం నేపథ్యంలో సరిహద్దుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పాక్ను ఆనుకొని ఉన్న పంజాబ్లోని గురుదాస్పూర్, అమృత్సర్, టార్న్ తరణ్, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, ఫజిల్కా జిల్లా సరిహద్దుల్లో చ�
farmers' stir | పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనకు మూడేళ్లైన సందర్భంగా ఆ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతులు పెద్ద సం
పంజాబ్లో పుట్టి 50 ఏండ్ల నుంచి ఐర్లాండ్లో నివసిస్తున్న ‘నడక వీరుడు’ వినోద్ బజాజ్ (73) గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
Chath Pooja | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఛఠ్ పూజ (Chath Pooja) సందర్భంగా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన ప్రజలు రైలు రద్దు (cancels festival service) కారణంగా ఆగ్రహించారు. ఈ కోపంతో రైలుపై రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చ�
Supreme Court | ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఎలా చెప్పగలరు? పంజాబ్లో జరుగుతున్న దానిని బట్టి మేము ఏ మాత్రం సంతృప్తిగా లేము. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొనసాగు�
పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన వృద్ధ రైతును అదృష్టం వరించింది. మహిల్పూర్ నగరంలో నివసించే శీతల్ సింగ్ కుటుంబసభ్యుని కోసం మందులు కొనుగోలు చేసేందుకు మెడికల్ స్టోర్కు వెళ్లాడు.