AAP MLA | పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆప్ ఎమ్మెల్యే కరంబీర్ సింగ్తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆప్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఘోగ్రా గ్రామానికి సమీపంలో ఓ కరెంట్ స్తంభాన్ని �
రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. రైతులు రోడ్లపై బైఠాయించి వాహన�
Lok Sabha Elections | ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎవరికివారే యుమునా తీరే అన్నట్లుగా మారింది. రాబోయే ఎన్నికల్లో లోక్సభ స్వతంత్రంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్తో పొత్తు ఉండబోదన�
Farmers protest | తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో పంజాబ్కు గ్యాస్, డీజిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతుల నిరసన కారణంగా ఇవాళ ఇ�
Mallikarjun Kharge : మూడు వ్యవసాయ చట్టాల నిలిపివేత మోదీ ఎత్తుగడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మూడు నల్ల చట్టాల రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని, 2024లో కేంద్రంలో కాంగ్రె
AAP-Congress Alliance | ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు వరుస షాక్లు ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఛండీగఢ్ లోక్సభ స్థా�
కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్
ప్రతిపక్ష ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా..
Terrorists | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Indian stabbed to death | న్యూజిలాండ్లో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు. (Indian stabbed to death) డునెడిన్లోని హిల్లరీ స్ట్రీట్లో ఇంటి ముందు ఉన్న అతడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మృతుడ్ని 28 ఏళ్ల గుర్జిత్ సింగ్గా గుర్తించారు.
Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూపై (Navjot Sidhu) క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ హైకమాండ్
NRI woman Killed for insurance money | జీవిత బీమా డబ్బు కోసం ఎన్నారై మహిళను అత్తమామలు హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్లో రెండు రోజులు ఉంచారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళను హత్య చేసిన�