Trains collided | పంజాబ్లో ఆదివారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో ఆ రైళ్ల బోగీలు కొన్ని బోల్తాపడ్డాయి. మరికొన్ని బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో రెం
లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో ఏడు రాష్ర్టాలు, ఒక కేంద�
Fire accident | పటియాలా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కాసేపట్లోనే పరిసరాలకు మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో మార్కెట్లోని దుకాణ సముదాయాలు పూర్తిగ�
నాకు చీరలంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ (పంజాబ్లో) చాలా తక్కువ చీరలను చూస్తున్నా. నిజాయితీగా చెప్పాలంటే చీరలను ఎక్కువగా ఇష్టపడే మా రాష్ట్రం కేరళలోనూ సల్వార్ కమీజ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లోని హోషియార్పూర్లో ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు.
ప్రధాని మోదీ పంజాబ్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో బీజేపీ ఆందోళనకు గురవుతున్నది. రైతుల డిమాండ్లను మోదీ సానుకూలంగా పరిశీలిస్తారన�
Burnt Alive: 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమ�
పంజాబ్లో బీజేపీ అభ్యర్థులకు, నాయకులకు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ ఎదురవుతున్నది. బీజేపీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే.. అక్కడ నల్ల జెండాలతో రైతులు నిరసనకు దిగుతున్నారు.
Youth Beaten To Death | ఒక యువకుడు గురుద్వారాలో అపవిత్రంగా ప్రవర్తించాడు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించాడు. ఆగ్రహించిన సిక్కులు అతడ్ని కొట్టి చంపారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్�