farmers protest | పంజాబ్లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట�
expired chocolates | ఏడాదిన్నర వయసున్న పాప గడువు ముగిసిన చాక్లెట్లు తిన్నది. (expired chocolates) రక్తం వాంతులు కావడంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మిన షాపులోని గడువు ముగిసిన చాక్లెట్ల�
Prisoners Clash | జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. పంజాబ్లోని సంగ్రూర్లో జైలులో ఈ సంఘటన జరిగింది.
Man set on fire pregnant wife | గర్భవతి అయిన భార్యపై ఆమె భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడు. దీంతో ఆరు నెలల గర్భిణీ అయిన ఆ మహిళ మంటల్లో కాలి మరణించింది. ఆమె కవలల గర్భిణీ అని పోలీసులు తెలిపార
AAP | పంజాబ్ (Punjab)లో నాలుగు లోక్సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అభ్యర్థులను (candidates) ప్రకటించింది. నలుగురు సభ్యుల జాబితాను మంగళవారం రిలీజ్ చేసింది.
Farmers | లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని పంజాబ్, హర్యానాలో రైతులు గట్టి దెబ్బ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చట్టాల ఎపిసోడ్ నుంచి కమలం పార్టీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటు�
ఐపీఎల్-17 సీజన్లో పంజాబ్ కింగ్స్కు హోంగ్రౌండ్గా ఉన్న ముల్లాన్పూర్ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను అడ్డుకోవాలని పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
Man Kills woman Friend | ఒక వ్యక్తి తన స్నేహితురాలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమె కారులో పారిపోయాడు. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన అతడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు.
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, పంజాబ్లోని పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి.
AAP MLA Alleges Poaching Attempt | బీజేపీలో చేరితే ఐదు కోట్లతోపాటు లోక్సభ సీటు తనకు ఆఫర్ చేసినట్లు ఆప్ ఎమ్మెల్యే ఆరోపించింది. బీజేపీ కార్యకర్తగా పేర్కొన్న వ్యక్తి ఈ మేరకు తనకు ఫోన్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల
Car Hits Elderly Couple | రోడ్డు పక్కన నిల్చొన్న వృద్ధ దంపతులను కారు ఢీకొట్టింది. వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పంజాబ్లో ‘ఆపరేషన్ కమలం’ మొదలైందని ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. లోక్సభలో ఏకైక ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయ�