నాకు చీరలంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ (పంజాబ్లో) చాలా తక్కువ చీరలను చూస్తున్నా. నిజాయితీగా చెప్పాలంటే చీరలను ఎక్కువగా ఇష్టపడే మా రాష్ట్రం కేరళలోనూ సల్వార్ కమీజ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లోని హోషియార్పూర్లో ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు.
ప్రధాని మోదీ పంజాబ్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో బీజేపీ ఆందోళనకు గురవుతున్నది. రైతుల డిమాండ్లను మోదీ సానుకూలంగా పరిశీలిస్తారన�
Burnt Alive: 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమ�
పంజాబ్లో బీజేపీ అభ్యర్థులకు, నాయకులకు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ ఎదురవుతున్నది. బీజేపీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే.. అక్కడ నల్ల జెండాలతో రైతులు నిరసనకు దిగుతున్నారు.
Youth Beaten To Death | ఒక యువకుడు గురుద్వారాలో అపవిత్రంగా ప్రవర్తించాడు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించాడు. ఆగ్రహించిన సిక్కులు అతడ్ని కొట్టి చంపారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్�
Vande Bharat Metro | మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్ల (Vande Bharat Metro)ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెట్రో రైలు ఫస్ట్లుక్ (First Look) బయటకు వచ్చింది.
పంజాబ్ గాయకుడు దివంగత సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్సింగ్ లోక్సభ బరిలో నిలవనున్నారు. బటిండ లోక్సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన పంజాబ్లోని అమృత్సర్లో (Amritsar) చోటుచేసుకున్నది.