ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఈడీ ఇప్పుడు పంజాబ్పై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. జామతోటల నష్టపరిహారానికి సంబంధించిన కేసులో బుధవారం ఈడీ అధికారులు చండీ�
పంజాబ్లో లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు బీజేపీ మంగళవారం ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు చర్చలు విఫలమైనట్టు పరోక్షంగా తెలిపింది. 13 లోక్సభ స్థానాలున్న పంజాబ్ల�
Punjab: పంజాబ్ బీజేపీ చీఫ్ సునిల్ జఖార్ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికల కోసం శిరోమణి అకాలీదళ్తో �
Spurious Liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
spurious liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం కలకలం రేపింది. సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Army Major, jawans attacked | ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై సుమారు 35 మంది దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధాబా యజమానితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు.
AAP: పంజాబ్లో 8 లోక్సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నది. ఆ 8 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు.
Shehnaaz Gill | బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె తండ్రి సంతోక్ సింగ్ పేర్కొన్నారు. రూ.50లక్షలు డిమాండ్ చేశారని.. లేకపోతే చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చినట్లు తెల�
పంజాబ్ అసెంబ్లీలో సోమవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు వాకౌట్ చేయటానికి వీల్లేకుండా సభకు తాళం వేయాలని తాళంతోపాటు తాళం చెవి ఉన్న కవర్ను స్పీకర్క�
Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్లో ఏడు జిల్లాల్లో సోమవారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 26 వరకు ఇంటర్నెట్ స�
Chinook Helicopter Emergency Landing | ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన చినూక్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పంజాబ్లోని బర్నాలాలో ఈ సంఘటన జరిగింది.