బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�
Mercedes Car | ఓ వ్యక్తి బెంజ్ కారులో రేషన్ దుకాణానికి వచ్చాడు. తనకున్న నీలి రంగు కార్డును చూపించి గోధుమలను తీసుకెళ్లాడు. బెంజ్ కారు కలిగిన వ్యక్తికి నీలి రంగు రేషన్ కార్డు ఎలా జారీ చేస్తారని నెటిజన్�
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ దొరికారు ఈ సీఎం మాకెందుకు లేరన్న బాధ ఉన్నది కేసీఆర్ను బలపరుస్తాం.. పోరులో తోడుంటాం తెలంగాణ మాడల్ దేశ వ్యాప్తం కావాలి రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని మోదీ ఆయనొచ్చాక రైత�
బటిండా: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ను ఆమె భర్త చితకబాదాడు. జూలై 10వ తేదీకి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌ
Punjab | పంజాబ్ (Punjab) అసెంబ్లీ స్పీకర్ కుల్తర్ సింగ్ సంధ్వాన్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు ఆ రాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్తోపాటు మంత్రులు
ఇప్పటికే 9 రాష్ర్టాల్లో విజృంభణ 27 వేలకు పైగా పశువులు మృతి ప్రస్తుతానికి రాష్ర్టానికి లేని ముప్పు కానీ.. రైతులు జాగ్రత్తగా ఉండాలి వెటర్నరీ అధికారుల సూచనలు పశువుల దిగుమతిపై నిషేధం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్�
మనసుంటే.. పరిష్కరించాలన్న తపన ఉంటే దేశంలోని రైతు సమస్యలను పరిష్కరించడం పాలకులకు సాధ్యమేనని పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నా�
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 5వ తేదీన పంజాబ్లో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్లో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రధాని మోదీని రైతులు అడ్డుకున్నారు. దీంతో మోదీ కా
న్యూఢిల్లీ : పంజాబ్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, మొహాలీల�
పట్టపగలు స్టేడియంలో బాలికపై లైంగిక దాడి యత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ప్రతిఘటించిన బాలికను పైకప్పు నుంచి తోసివేసిన ఘటన పంజాబ్లోని మోగా గొదెవాలా స్టేడియంలో వెలుగుచూసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నమసే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోని అంశం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి రాష్ట్రం చేసే సవరణలు చెల్లవని, పూర్తిగా కేం ద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అం�
తెలంగాణకు 10,50 లక్షల మెట్రిక్ టన్నులు నామా ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల అవసరాలను బట్టి ఎరువులు సరఫరా చేస్తున్నామని, తెలంగాణకు ఈ వానకాలం సీజన్లో 10.50 లక్షల మెట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉప ఎన్నికల్లో స్టన్నింగ్ ప్రదర్శన ఇచ్చింది. పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో 20 సీట్లలో పీటీఐ పార్టీ 15 సీట్లను కైవసం చేసుకున్నది. ఆ రాష్ట్