Punjab stubble burning:పంజాబ్లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజ
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
Drone | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్సర్లోని రానియా సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఓ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
Gurdaspur | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్
Triggered Insaan | పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్ట�
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయింది.
పంజాబ్లోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గింది. సీఎం భగవంత్మాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాన్ మాట్లాడు�
Drone Dropped Drugs | దాయాది దేశం పాక్ నుంచి భారత భూభాగంలోకి శనివారం అర్ధరాత్రి డ్రోన్ ప్రవేశించింది. పెద్ద ఎత్తున డ్రగ్స్ను జార విడిచింది. సరిహద్దు గ్రామమైన ధనోవాలాలోని పొలంలో ఆదివారం ఉదయం బీఎస్ఎఫ్ సిబ్బంది, ప�