Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లంచం అడిగానే ఆరోపణలు రావడంతో గత మంగళవారం ఏకంగా మంత్రినే క్యాబినెట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో�
వాషింగ్టన్ : వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్
అమరులైన రైతు, సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేసిన సీఎం కేసీఆర్ 693 కిసాన్ కుటుంబాలకు ఆర్థికసాయం చెక్కుల పంపిణీ వ్యవసాయ చట్టాల ఉద్యమంలో మరణించినవారికి నివాళి నలుగురు అమర జవాన�
చండీగఢ్ : పంజాబ్లోని హోషియార్పూర్లో ఓ ఆరేళ్ల బాలుడు 300 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. బాలుడి తల్లిదండ్రులు పొలంలో పని చేస్తుండగా.. బాలుడు ఆడ
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పటియాలాలో ఏనుగుపై వీధుల్లో ఊరేగుతూ జెండాను ప్రదర్శించిన సిద్ధూకు ప్రజల నుంచి భ�
అమృత్సర్ : పంజాబ్ అమృత్సర్లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆసుపత్రి వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స�
ఓ వైపు చింతన్ శిబిర్ పేర.. పార్టీని రిపేర్ చేస్తున్న సమయంలోనే పంజాబ్లో కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించా�
చండీగఢ్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ టర్న్ తరన్ జిల్లాలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కపుర్తలా నుంచి ఫతేబాద్కు బైక్పై బయలుదేరారు. ఈ
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
చండీగఢ్: స్వాతంత్ర్య తొలి సంగ్రామంలో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు లభించాయి. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో వీటిని కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభ�
మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన నేపధ్యంలో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.