అమృత్సర్ : పంజాబ్ అమృత్సర్లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆసుపత్రి వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స�
ఓ వైపు చింతన్ శిబిర్ పేర.. పార్టీని రిపేర్ చేస్తున్న సమయంలోనే పంజాబ్లో కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించా�
చండీగఢ్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ టర్న్ తరన్ జిల్లాలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కపుర్తలా నుంచి ఫతేబాద్కు బైక్పై బయలుదేరారు. ఈ
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
చండీగఢ్: స్వాతంత్ర్య తొలి సంగ్రామంలో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు లభించాయి. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో వీటిని కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభ�
మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన నేపధ్యంలో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
చండీగఢ్ : భారత్ – పాక్ సరిహద్దులో ఉన్న టర్న్ తరం జిల్లాలో మూడున్నర కిలోల ఆర్డీఎక్స్ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో నిల్వ చేయగా.. రికవరీ చేసుకున్నారు. అమృత్సర
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ 26,454 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 శాఖలకు చెందిన ఖాళీలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖాళీల ప్రకటన జారీ చేసిన రెండు రోజుల్లోనే ద�