పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ�
బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ సంయమనంతో కూడిన ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఐపీఎల్లో పంజాబ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. గబ్బర్ బ్యాటింగ్ మెరుపులకు రబడ, రిషి ధవన్ బౌలిం
పంజాబీ సంప్రదాయ నృత్యం.. భాంగ్రా. ఇది ఫిట్నెస్ డ్యాన్స్గా పాపులర్ అవుతున్నది. ఒక భాంగ్రా డ్యాన్స్ సెషన్తో 500-800 కేలరీల శక్తిని కరిగించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు రోజుకు నలభై అయిదు నిమిషా�
Ludhiana | పంజాబ్లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని
Goods train | పంజాబ్లో ఆదివారం రాత్రి గూడ్స్ రైలు (Goods train) పట్టాలు తప్పింది. రూప్నగర్ వద్ద రైలు పట్టాలపైకి పశువుల మంద రావడంతో లోకో పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో 16 బోగీలు పట్టాలు తప్పాయి.
చంఢీఘడ్: సీఎం భగవంత్మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ప్రతి ఇంటికి జూలై ఒకటో తేదీ నుంచి 300 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపి�
పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలను బయటకు పంపుతామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోమని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నూతనంగా నియమితులైన అమరీందర్ సింగ్ రాజా స్పష్టం చేశారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కా శనివారం భగ్గుమన్నారు. విదేశీ కార్మికులను రాష్ట్రం ఓ రోజున ఆకట్టుకుంటుందని సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవ�
ఇండియా.. స్ట్రీట్ ఫుడ్కు పెట్టింది పేరు. ఏ రాష్ట్రం వెళ్లినా రోడ్సైడ్ బండ్లపై మనకిష్టమైన ఆహారం, పానీయాలు దొరుకుతాయి. అయితే, కొందరు వాటిని అమ్మడంలో ఓ ప్రత్యేకత చూపుతుంటారు. అలాంటి వీడియోలు ఈ మధ్య
కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్ పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ బ్రార్ను నియమిస్తూ అధిష్ఠానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక… పీసీసీ వర్కింగ్ ప్రెసిడ�
పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్�
చండీగఢ్, ఏప్రిల్ 5: చండీగఢ్ను తమ రాష్ట్రంలో కలపాలంటూ పంజాబ్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా హర్యానా అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పంజాబ్ తీర్మానాన్ని ఖండించింది. పంజాబ్ డిమాండ్�