రాష్ట్ర ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతున్నట్టు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ వెల్లడించింది. మరో పదేండ్ల తర్వాత సగటు ఆయుష్షు రెండేండ్లు పెరుగుతుందని ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో
బెంగాల్కు చెందిన గఫూర్ అలీముల్లాకు ఓ గుర్రం ఉంది. అదంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఇటీవల ఆ గుర్రాన్ని సొంతూరు నేత్ర నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ దుర్గాపూర్కు
సమాజంలోని వివిధ సామాజిక సంస్థలు, విభిన్న పాత్రలు, అంతస్తులు, మానవుల మధ్య పరస్పర సంబంధాలను క్రమబద్ధీకరించే వివిధ రకాల ఏర్పాట్లు సమాజానికి ఆధారంగా నిలుస్తుంటాయి. సమాజంలో ఆయా అంశాలు...
వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. వేసవికాలం, రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై బుధవా
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. వీణవంక మండల ప్రజా పరిషత్తులో కూడా పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మ
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిష్లో ఆదివారం సందడి నెలకొన్నది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్కు స్వల్ప విరామం అనంతరం ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ఆఫర్ మార్చి 11న మొదలవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇతర పబ్లిక్ ఇన్వెస్టర్లకు మరో రెండ్రోజుల తర్వాత ఇష్యూ ప్రారంభమవుతుందని
సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారంనాడు లక్ష్మీనారాయణ సహస్ర కుండాత్మక మహాయజ్ఞంలో
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతుండటంతో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ప్రజల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఎల్ఐ
నిర్మల్ అర్బన్ : నూతనంగా నియమితులైన పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ�
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం సామాజికమాధ్యమాల్లో మండిపాటు హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం. ప్ర�