జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పంటలు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకట
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. వర్షాకాలపు ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపా
పోచారం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్ ప్రతిక్షణం శ్రమిస్తున్నారని తెలిపారు. సోమవా
ఆరేండ్లుగా గ్రామానికి వస్తున్న ఉత్తరాలను బట్వాడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకొన్నాడు ఓ పోస్ట్మ్యాన్. గ్రామస్థుల ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కన�
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై ఖమ్మంలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి కుటిల బుద్ధిని గ్రహించిన లబ్ధిదారులు తిరగబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచే సుకున్నది. ఖమ్మం టేకులపల్లిలో తెలంగాణ సర్కా�
రికార్డుస్థాయిలో శ్రీవారి ఆదాయం రూ.6.18 కోట్లు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తులు సొంత వాహనాల్లో రావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్�
తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. తమ దగ్గర పన్నులు తీసుకొని.. ఇతర రాష్ర్టాలకు ఎందుకు పంచుతున్నారని నిలదీస్తున్నది. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రక�
పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇం�
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొనియాడారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పేదోళ్లు పె�
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారథి రెడ్డికు శనివారం జిల్లా సరిహద్దులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికా�
మారిన జీవనశైలితో చిన్న వయస్కులు కూడా గుండె పోటుకు గురై మృతి చెందుతున్నారు. ఎంతో మంది హృద్రోగ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరిలో గుండె ఆరోగ్య రక్షణపై శ్రద్ధ పెరుగుతున్నదట. ఇండియన్ హార్
పల్లెప్రగతి పనుల్లో ప్రజలంతా కలిసికట్టుగా పాల్గొని పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని తిర్మలాపురం గ్రామంలో పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ముందుగా
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) అధ్వర్యంలో ఇంటింటికీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కార్గో డిప్యూటీ చీఫ్ �