మారిన జీవనశైలితో చిన్న వయస్కులు కూడా గుండె పోటుకు గురై మృతి చెందుతున్నారు. ఎంతో మంది హృద్రోగ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరిలో గుండె ఆరోగ్య రక్షణపై శ్రద్ధ పెరుగుతున్నదట. ఇండియన్ హార్
పల్లెప్రగతి పనుల్లో ప్రజలంతా కలిసికట్టుగా పాల్గొని పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని తిర్మలాపురం గ్రామంలో పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ముందుగా
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) అధ్వర్యంలో ఇంటింటికీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కార్గో డిప్యూటీ చీఫ్ �
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. గు
ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బేల మండలంలోని జునోని, చాంద్పల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పల్�
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం రాత్రి శంకరపట్నం మండలం ధర్మారంలో
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. రెండోరోజూ శుక్రవారం జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు పర్యవేక్షించగా.. ప్రజాప్రతినిధులు కార్యక్రమ
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్న�
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్తో పాటు వంటనూనె ధరలూ భగ్గుమంటున్నాయి. లీటర్ నూనె ప్యాకెట్ రూ. 200 పైగానే పలుకుతున్నది. ఈ సమయంలో 12 వేల లీటర్ల కుకింగ్ ఆయిల్ ఏరులై పారితే ఊరుకుంటారా? ఫొటోలో కనిపిస్తున్నది అదే
ముఖ్యమంత్రి పదవికి విలువ ఇవ్వకుండా, అసహనంతో బూతులు తిడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాలుక తెగ్గోస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. రేవంత్రెడ్డి
ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా భువనగిరిలోని గాంధీ, నెహ్రూ కెనడీ పార్కులను అభివృద్ధి చేసి ఈ నెల 14న ప్రారంభించారు.
ఢిల్లీలోని షాహీన్బాగ్లో అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతంలోకి రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలు సహా వందలాది �
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన