ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం సామాజికమాధ్యమాల్లో మండిపాటు హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం. ప్ర�
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి | వైద్యులు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు.
టోక్యో: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రపంచ క్రీడా పండుగ టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకుల్లేకుండా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్లో కొత్త కేసులు పెరుగుతుండడంతో జూలై 23 నుంచి జరుగాల్సిన విశ్వక్రీ