TDP MLA Protest | అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోని చెరువుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను రాత్రి టీడీపీ శ్రేణులు అడ్డుకుని పట్టుకున్నారు.
Massive Transfer of Doctors | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ముగియక ముందే సీఎం మమతా బెనర్జీ న
Sheikh Hasina | బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్లను సవరించాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమె రాజీనామా చేయకతప్పలేదు. �
Giriraj Singh | శుంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను నిరసనకారులు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అయితే నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రి �
ఎనిమిదేండ్ల అంధ బాలికపై లైంగిక దాడి ఘటనను గోప్యంగా ఉంచి నిర్లక్ష్యం వహించిన వికలాంగుల సంక్షేమశాఖ ఎండీ, రాష్ర్ట కమిషనర్ శైలజ, ఏడీ రాజేందర్ను వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ
ప్రభుత్వ ఉద్వోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 123 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డ�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఈనెల 6 లేదా.. 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నది. ఎమ్మెల్యే పార్టీ మారొద్దని జడ్పీచైర్పర్సన్ సరిత వర్గం నుంచ�
నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కమాట మాట్లాడని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పదవిలో కొనసాగే అర్హతలేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది.
Shivraj Singh Chouhan | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయశాఖ కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిరసన తెలిపింది.
Israeli Embassy Set On Fire | పాలస్తీనాలోని రఫాలో ఇజ్రాయెల్ మారణకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికోలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. బీరు క్యాన్లు చల్�
అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రావు, సాగర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.