Congress protests | కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జమ్ముకశ్మీర్తోపాటు చండీగఢ్లో భారీ ర్యాలీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై జాయ
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెండో రోజు ఆదివారం కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలని, నోటికి ఏది వస్తే �
Woman Body Chopped | మహిళ దారుణ హత్యపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు షబీర్ ఇంటి వద్ద భారీగా నిరసన తెలిపారు. అతడ్ని తమకు అప్పగించాలని, అదే శిక్ష విధిస్తామంటూ జనం నినాదాలు చేశారు.
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా చేపట్టిన జాతీయ సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో ప్రపంచ
నజర్-1 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి ఫార్స్ వార్తా సంస్థకు తెలిపారు. కార్లలో ప్రయాణించే మహిళలు హిజాబ్ ధరించకపోవడాన్ని గమనించిన వెంటనే సంబంధిత వాహనదారుడ�
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై సమరానికి ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధ్దమయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో కల తప్పిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో లాభసాటిగా మారుతున్న తరుణంలో మోదీ సర్కార్ ఆంక్షల మీద �
minister ktr | Minister KTR | ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికలోకం భగ్గుమన్నది. శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైంది.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుందన్నట్లు చైనీయులు తమ ప్రభుత్వ నిరంకుశత్వంపై ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. జీరో కొవిడ్ విధానం పేరిట నెలలు, ఏండ్ల తరబడి ఇళ్లలో తమను ప్రభుత్వం బంధించి ఉంచ�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గొల్ల, కురుమల పేరు చెప్పి దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు యాదవ సోదరులు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమ�