నజర్-1 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి ఫార్స్ వార్తా సంస్థకు తెలిపారు. కార్లలో ప్రయాణించే మహిళలు హిజాబ్ ధరించకపోవడాన్ని గమనించిన వెంటనే సంబంధిత వాహనదారుడ�
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై సమరానికి ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధ్దమయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో కల తప్పిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో లాభసాటిగా మారుతున్న తరుణంలో మోదీ సర్కార్ ఆంక్షల మీద �
minister ktr | Minister KTR | ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికలోకం భగ్గుమన్నది. శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైంది.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుందన్నట్లు చైనీయులు తమ ప్రభుత్వ నిరంకుశత్వంపై ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. జీరో కొవిడ్ విధానం పేరిట నెలలు, ఏండ్ల తరబడి ఇళ్లలో తమను ప్రభుత్వం బంధించి ఉంచ�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గొల్ల, కురుమల పేరు చెప్పి దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు యాదవ సోదరులు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను నిరసిస్తూ కోల్బెల్ట్ వ్యాప్తంగా కార్మికలోకం భగ్గుమన్నది. ఈ నెల 12న రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను ప్రారంభించేందుకు ఆయన రామగుండం వస్తున�
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో �
Hijab | ఇరాన్లో హిజాబ్ (Hijab) వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిజబ్ ధరించలేదన్న కారణంతో
ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో చేపట్టిన బంద్ హింసకు దారితీసింది. పలువురు పీఎఫ్ఐ సభ్యులు పలు బస్సులు, వాహనాలను, రోడ్డు పక్కన దుకాణాలను ధ్వంసం చేశారు.