KTR | పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా
చెన్నై, జూలై 17: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై బ�
Gotabya Rajapaksa | శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం తెల్లవారుజామున మాల్దీవు�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ బైబై మోడీ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి మహిళలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై మద�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్న�
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�