Gotabya Rajapaksa | శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం తెల్లవారుజామున మాల్దీవు�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ బైబై మోడీ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి మహిళలు, కార్మికులు పెద్దఎత్తున హాజరై మద�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్న�
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�
ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మెడికల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు మేధావులు, పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు
Rajnath Singh | ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు నానాటికి తీవ్రరూపం దాల్చుతున్నాయి. యువత, ఆర్మీ ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లే లక్ష్యంగా
సైన్యంలో తాత్కాలిక నియామకానికి ఉద్దేశించిన ‘అగ్నిపథ్' పథకం రేపిన మంటలు ఇంకా చల్లారడంలేదు. తమ భవిష్యత్తును కాలరాసేలా ఉన్న ఈ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజు కూడా ఆర్మీ ఉద్యోగా�
అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఇంత భారీయెత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతాయని తాను ఊహించలేదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది �
సికింద్రాబాద్లో చోటుచేసుకొన్న అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో 98 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఇందులో 70 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, 28 రెగ్యులర్ రైళ్లు ఉన్నట్టు వెల్లడిం�