జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమా ఆధ్వర్యంలో రీలేదీక్షలు...
రాష్ట్ర ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు వేడుకలు కాకుండా తద్దినం నిర్వహించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రేవంత్ వ్యాఖ�
కొత్త జిల్లా కేంద్రాల పేర్లపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అవి పాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజ�
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
నిజామాబాద్ : ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మోదీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసి�
నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు పోటెత్తాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెల
కరోనా నిబంధనలు విధించడమే కారణం ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో సహా రాజధాని ఒట్టావాలోని అధికారిక నివాసం వదిలి రహస్య ప్రాంతంలో తలదాచుకోవడానికి వెళ్లారు. కొవిడ్-19 వ్యాక్సిన్కు వ్యతిర
BJP MLA | దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఈసారి ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ బీజేపీ వ్యతిరేకత �
Crime News | పుట్టి నెల రోజులు కూడా కాలేదా పసికందు. అనారోగ్యంతో నానా ఇబ్బందీ పడుతున్నాడు. ఆ పసివాడి కష్టం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.
Gst | వస్త్ర ఉత్పత్తులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీనీ కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి దేవ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.