కశ్మీర్ నుంచి కర్ణాటక వరకూ ఉవ్వెత్తున ఆందోళనలు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ రోడ్డు, రైల్వే ట్రాక్ల దిగ్బంధం.. వాహనాలు దగ్ధం బెంగాల్లో బీజేపీ కార్యాలయానికి నిరసకారుల నిప్పు న్యూఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని బాలాపూర్ చౌరస్తాలో చేపట్టిన మహాధర్నా జన సంద్రంగా మారింది. మహిళలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీర్పేట మున్�
భూపాలపల్లి ఏరియా కేటీకే 5వ గని ఆవరణ.. బీజేపీ అనుబంధ కార్మికసంఘం చేపట్టిన చైతన్యయాత్రలో భాగంగా నిర్వహించిన సమావేశం. జనం అంతంతమాత్రంగా వచ్చిన సభలో తూతూ మంత్రంగా ప్రసంగించి వెళ్లిపోతున్న కేంద్రమంత్రి కిషన�
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఆయన గెలుపు పట్ల దేశంలోని యువత అంసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి పారిస్ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిం
నిజామాబాద్ : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాచం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆర్మూర్ �
జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దేవినేని ఉమా ఆధ్వర్యంలో రీలేదీక్షలు...
రాష్ట్ర ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు వేడుకలు కాకుండా తద్దినం నిర్వహించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రేవంత్ వ్యాఖ�
కొత్త జిల్లా కేంద్రాల పేర్లపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అవి పాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజ�
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప