లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న మౌనవ్రతం పాటించాలని కాంగ్రెస్ న
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో ఎనిమిది మంది రైతులు మరణించిన కేసుకు సంబంధించి సర్కార్ ఉదాసీనత వైఖరిని తప్పుపడుతూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల శనివ
Australia : గత రెండు రోజులుగా కరోనా వైరస్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందస్తుగా లాక్డౌన్ను పొడగించింది. కొవిడ్ను కట్టడి ...
సిడ్నీ: లాక్డౌన్ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది నిరసన తెలిపారు. ‘మాకు వ్యాక్సిన్ అవసరం లేదు స్వేచ్ఛ కావాలి’ అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు. ఫ్రీడమ్.. ఫ్రీడమ్, వేకప్ ఆస్�
రియో దె జెనీరో: కరోనా ఉంది బయటకి రావద్దు అంటే ఏకంగా లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైందని తపాళాలు బాది మరీ ఘోషించారు. బ్రెజిల్లో కరోనాను నియంత్రించడంలో అ�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనను ఆ దేశంలోని కొందరు వ్యతిరేకించారు. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో నలుగురు మరణించగా పలువు�