నిజామాబాద్ : ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మోదీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసి�
నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు పోటెత్తాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెల
కరోనా నిబంధనలు విధించడమే కారణం ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో సహా రాజధాని ఒట్టావాలోని అధికారిక నివాసం వదిలి రహస్య ప్రాంతంలో తలదాచుకోవడానికి వెళ్లారు. కొవిడ్-19 వ్యాక్సిన్కు వ్యతిర
BJP MLA | దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఈసారి ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ బీజేపీ వ్యతిరేకత �
Crime News | పుట్టి నెల రోజులు కూడా కాలేదా పసికందు. అనారోగ్యంతో నానా ఇబ్బందీ పడుతున్నాడు. ఆ పసివాడి కష్టం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.
Gst | వస్త్ర ఉత్పత్తులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీనీ కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి దేవ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి : వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ దాడి చేయడం పట్ల ఏపీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణానికి తీసుకొచ్చిన వన్టైం సెటిల్మెంట్(ఓటీఎస్) పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో టీడీపీ, సీపీఎం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. విజయవాడలో టీడీపీ ఎమ్మెల
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం నిరసన చేశారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటి వద్ద ధర్నా
అమరావతి : ఏపీ మంత్రి అప్పలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం వీఆర్వోలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలకు దిగారు. నిన్నటి రోజు (బుధవారం )శ్రీకాకుళం జిల్లా పలాసలో గృహ నిర్మాణశాఖపై సమీక్షేందు�