BRS | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy )అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు(BRS Protests) కొనసాగుతున్నాయి.
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూ ములను జేఎన్ఏఎఫ్ఏకి అప్పగించొద్దంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. వర్సిటీకి చెం దిన పలువురు ఉద్యోగులు శనివారం నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ప్ర�
బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దిన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రాజధాని ఢాకాలో నిరసనలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి వందలాదిగా నిరసనకారులు అధ్యక్ష భవనమైన బంగ
BRS | ప్రాణాలను పణంగా పెట్టి అయినా అంబుజా సిమెంట్ పరిశ్రమను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశారు. రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టారు.
Rythu bharosa | రైతు భరోసా(Rythu bharosa) ఇవ్వమని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు(BRS party) ఆందోళనలు(Protests) చేపట్టారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మ�
పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ప్రజా పాలనలో నిరసనలు.. ఆందోళనలతో అట్టుడుకుతున్నది. నగరంలో పరిస్థితులు చూస్తుంటే.. శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయా అనే అనుమానం కలుగుతున్నది. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్�
కేంద్రంలో మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది.
Bahraich violence | దుర్గా మాతా విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడులు, కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు చెలరేగిపోయి హింసకు పాల్పడ్డారు. �
Kerala Assembly : సీఎం విజయన్ అవినీతిపరుడంటూ విపక్ష నేత సతీషన్ ఆరోపించారు. ఆ సమయంలో కేరళ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ చరిత్రలోనే అపరిపక్వ విపక్షనేత సతీషన్ అంటూ విమర్శించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమలు కాకముందు నుంచి నివాసం ఉంటున్న గిరిజనేతరులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి ఆదుకోవాలని గిరిజనేతరుల సంఘం, గిరిజనేతరుల ఐక్య వేదిక జిల్లా నాయ�
Protests In Bengal | ట్యూషన్కు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. ఆ మరునాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసి ధ్వంసం చేశారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ(BRS )నాయకుల అక్రమ అరెస్టుల పై ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవు తున్నా యి. తమ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు రహదారులను దిగ్బం ధం చేశారు. న�
Sanjauli Mosque | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదును (Sanjauli Mosque) కూల్చివేయాలంటూ జనం పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు.