Bahraich violence | దుర్గా మాతా విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడులు, కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు చెలరేగిపోయి హింసకు పాల్పడ్డారు. �
Kerala Assembly : సీఎం విజయన్ అవినీతిపరుడంటూ విపక్ష నేత సతీషన్ ఆరోపించారు. ఆ సమయంలో కేరళ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ చరిత్రలోనే అపరిపక్వ విపక్షనేత సతీషన్ అంటూ విమర్శించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమలు కాకముందు నుంచి నివాసం ఉంటున్న గిరిజనేతరులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి ఆదుకోవాలని గిరిజనేతరుల సంఘం, గిరిజనేతరుల ఐక్య వేదిక జిల్లా నాయ�
Protests In Bengal | ట్యూషన్కు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. ఆ మరునాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసి ధ్వంసం చేశారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ(BRS )నాయకుల అక్రమ అరెస్టుల పై ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవు తున్నా యి. తమ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు రహదారులను దిగ్బం ధం చేశారు. న�
Sanjauli Mosque | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదును (Sanjauli Mosque) కూల్చివేయాలంటూ జనం పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు.
TDP MLA Protest | అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోని చెరువుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను రాత్రి టీడీపీ శ్రేణులు అడ్డుకుని పట్టుకున్నారు.
Massive Transfer of Doctors | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ముగియక ముందే సీఎం మమతా బెనర్జీ న
Sheikh Hasina | బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్లను సవరించాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమె రాజీనామా చేయకతప్పలేదు. �
Giriraj Singh | శుంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను నిరసనకారులు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అయితే నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రి �
ఎనిమిదేండ్ల అంధ బాలికపై లైంగిక దాడి ఘటనను గోప్యంగా ఉంచి నిర్లక్ష్యం వహించిన వికలాంగుల సంక్షేమశాఖ ఎండీ, రాష్ర్ట కమిషనర్ శైలజ, ఏడీ రాజేందర్ను వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ
ప్రభుత్వ ఉద్వోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 123 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డ�