తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో వర్గీకరణ చేసి మాలలకు తీరని ద్రోహం తల పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ మాలలకు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఈ నెల 14న ట్యాంక్బండ్పై గల అంబేద్కర్ వి�
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం గుమ్మడిదల మున్సిపాలిటీలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ ర�
డంపింగ్ యార్డు ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేక, తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, జిన్నారం మండలాల కాంగ్రెస్ నాయకులు మథన పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో గురువారం నిరసనలు.ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహానగరం చెత్తను పచ్చని అడవిలో వేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్�
ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించకపోవడంతో ఎదురుచూపులే మిగులుతున్నాయి. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్�
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్ ప్రభుత్వాలు డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ శుక్రవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల విద్యు త్తు ఉద్యోగులు వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
Telangana | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిఆన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Welfare schemes) పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది.
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడోరోజూ గురువారం ప్రజాపాలన గ్రామసభలు అట్టుడికాయి. అధికారులకు ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలు తప్పలేదు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెసోళ్లకు కేటాయించారని ప్రజల
గ్రామసభలు ఆసాంతం ఘర్షణల సభలయ్యాయి. ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ఊళ్లూ అట్టుడికి పోయాయి. పథకాలకు జరిగిన ఎంపికలో అనర్హులకు, సంపన్నులకు అగ్రతాంబూలం వేసినట్లుగా జాబితా ఉండడంతో, �