గోదావరి నీటిని కొల్లగొట్టేందుకు ఏపీ సర్కారు చేపట్టిన బనకచర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పోరాటాలకు బీఆర్ఎస్వీ నడుం బిగించింది. తెలంగాణను ఎడారిగా మార్చే బనకచర్లను అడ్డుకునేందుకు మరో ఉద్యమం చేస
రుతు పవనాల రాకకు ముందుగానే మురిపించిన వానలు జూలై రెండోవారం దాటినా ముఖం చాటేయడం ఓ వైపు, బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు లేక, రాక అధికారులకు చెప్పి విసుగెత్తి నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్
China Protest: దలైలామాకు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పిన అంశంపై డ్రాగన్ దేశం చైనా అసహనం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ విషస్ను ఖండిస్తూ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. గడిచిన నాలుగు రోజుల
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు, బంజారాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, తెలంగాణ ఆ
కరీంనగర్ నగరపాలక సంస్థలోని సీతారాంపూర్ ప్రాంతంలో రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అంటే నిర్మాణం చేపడుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన సాగి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి బుధవారం వాటర్ ట్యా
తనకు రావాల్సిన రూ.30 వేలు ఓ వ్యక్తి దగ్గర నుండి ఇప్పించాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో టాక్సీ డ్రైవర్ కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
పరిహారం, రహదారి వెడల్పు తేలకుండానే హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ముందుకు సాగుతుండటంతో.... రాజీవ్ రహదారి బాధితులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ జన్మదినం వేళ నిరసనలతో అమెరికా అట్టుడికింది. ట్రంప్ వ్యతిరేకులతో శనివారం అమెరికా వీధులు, పార్క్లు నిండిపోయాయి.
Goa Minister Apologises | డాక్టర్ల సంఘాల నిరసనలతో ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే దిగివచ్చారు. సీనియర్ డాక్టర్తో తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు. వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని ఆయన కోరారు.
రంగారెడ్డిజిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నిఅర్హతలున్నప్పటికీ రాజకీయ సిఫార్సు లేకపోవడం వలన తమకు ఇండ్లు దక్కలేదని పలువురు �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సుకూన్ ఫెస్ట్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నేతలు జేఏసీ ప్రతినిధులతో గొడవకు దిగారు. సుకూన్ ఫెస్ట్ నిర్వహణలో తమను భాగస్వామ్యం చేయాలని విద్యార్థులతో వాగ్వాదానికి ద
కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ లో చెలరేగుతున్న మంటల ద్వారా వస్తున్న పొగతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్లను కేవలం కాంగ్రెస్ పార్టీ వారికే కేటాయిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడి నిరసనలను అక్కడే తొక్కిపట్టే ప్రయత్నం చేస్