Protests In Bengal | పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికుడు జార్ఖండ్లో మరణించాడు. బెంగాల్ మాట్లాడినందుకు అతడ్ని కొట్టి చంపారని మృతుడి కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన భారీ నిరసన ఉద్రిక్తతలకు ద�
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ విస్తరణపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత, అశాస్త్రీయ విస్తరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు విభజన, విస్తరణ, విలీనం వల్ల
ఇరాన్ అగ్నిగుండంలా మారింది. సుప్రీం లీడర్ ఖమేనీ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతున్నది. రాజకీయ, ఆర్థిక మార్పులు డిమాండు చేస్తూ ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో గురువారం రాత్రి నుంచి దేశవ్యాప్త
Iran Protests: సుప్రీనేత ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాత్రి దేశంలోని పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రోజు వారీ ఖర్చు�
Iran : ఇరాన్ లో తాజాగా కొందరు దుండగులు ఒక పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపారు. ఈ దృశ్యాన్ని వారు వీడియో కూడా తీయగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇరాన్ లోని ఆగ్నేయ సిస్టాన్-బలూచెస్తాన్ ప్రాంతంలో, బుధవారం ఉదయం ఈ ఘటన జరిగ�
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీలో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున�
Bangladesh High Commission | ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం (Bangladesh High Commission In Delhi) వద్దకు విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు తీరును నిరసిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోశిక రాజేశం శనివారం నిరసన వ్యక్తం చేశారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ�
రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ స�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహిమూద్పట్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఎగుమతి చేయడం లేదని ఆరోపిస్తూ ఏశబోయిన మురళి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో సోమవారం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవ్వడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ�