ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో డిస్కమ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాల ప్రయత్నాలను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్టు
సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో సమ్మె సైరన్ మోగబోతున్నది. మూడు నెలల క్రితం కూలీ పెంచుతామని ఒప్పందం జరిగినా.. నేటికీ అమలు చేయకపోవడంతో కార్మికలోకం ఆందోళనబాట పడుతున్నది. అందుకు సంబంధించి ప్రభుత్వం రేపట�
Protests In JK | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నివాసం వద్ద విద్యార్థులు, రాజకీయ నేతలు నిరసన తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని పాలనా యంత్రాంగం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని డిమ�
Hindu Priest Arrested In Bangladesh | బంగ్లాదేశ్లో నిరసనల నేపథ్యంలో మరో హిందూ పూజారిని అరెస్టు చేశారు. పూజారి శ్యామ్ దాస్ ప్రభును ఆ దేశ పోలీసులు ఛటోగ్రామ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్కాన్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ ఏవీపీఎస్, ఎస్ఎఫ్ఐ,, డీవైఎస్ఐ, పీడీఎస్యూ, ఏఐవైఎఫ్
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన శైలజ అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దాబాలో మంగళవారం ఖాకీల ఆంక్షల నడుమ సాగాయి.
BRS | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy )అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు(BRS Protests) కొనసాగుతున్నాయి.
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూ ములను జేఎన్ఏఎఫ్ఏకి అప్పగించొద్దంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. వర్సిటీకి చెం దిన పలువురు ఉద్యోగులు శనివారం నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ప్ర�
బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దిన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రాజధాని ఢాకాలో నిరసనలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి వందలాదిగా నిరసనకారులు అధ్యక్ష భవనమైన బంగ
BRS | ప్రాణాలను పణంగా పెట్టి అయినా అంబుజా సిమెంట్ పరిశ్రమను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశారు. రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టారు.
Rythu bharosa | రైతు భరోసా(Rythu bharosa) ఇవ్వమని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు(BRS party) ఆందోళనలు(Protests) చేపట్టారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మ�
పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ప్రజా పాలనలో నిరసనలు.. ఆందోళనలతో అట్టుడుకుతున్నది. నగరంలో పరిస్థితులు చూస్తుంటే.. శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయా అనే అనుమానం కలుగుతున్నది. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్�
కేంద్రంలో మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది.