ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 49-32తో యూపీ యోధాస్పై అద్భుత విజయం సాధి�
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు పీకేఎల్ హైదరాబాద్ నందే పోటీలు జరుగనున్నాయి.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39-37 తేడాతో యూ ముంబైపై అద్భుత విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 42-31 స్కోరుతో ఢిల్లీ దబాంగ్ను మట్టికరపించింది. తలైవాస్ జట్టులో అజింక్య పవార్ అత్యధికంగా 21 పాయింట్లు సాధించి జట్టు విజయానికి దోహదం చేశా�
మట్టి నుంచి మ్యాట్పైకి తెచ్చి.. గ్రామీణ క్రీడకు దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో నయా రికార్డులు నమోదయ్యాయి. 10వ సీజన్ కోసం జరిగిన వేలంలో భారత జట్టు కెప్టెన్ పవ�
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 10వ సీజన్ ఈ ఏడాది డిసెంబర్లో జరుగనుంది. ఐపీఎల్ అడుగు జాడల్లో నడుస్తూ.. తొమ్మిది సీజన్లుగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పీకేఎల్ పదో సీజన్ను డిసెంబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్�
ఐపీఎల్లో మహిళల లీగ్కు రంగం సిద్ధం కాగా ఇప్పుడు కబడ్డీలోనూ మహిళల లీగ్ ఏర్పాటుకు పీకేఎల్(ప్రొ కబడ్డీ లీగ్) నిర్వాహకులు మాషల్ స్పోర్ట్స్ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రొ కబడ్డీ మొదలై దశాబ్దం అయింది.