బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పుణెరీ పల్టన్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. లీగ్లో భాగంగా గురువారం జరిగిన పోరులో పుణెరీ 42-23తో యూ ముంబాపై గెలుపొందింది. పుణెరీ తరఫున నితిన్ (9), అస్లమ�
ఢిల్లీపై బెంగళూరు భారీ విజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ సీజన్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ కెప్టెన్ పవన్ షెరావత్ బుల్లా విజృంభించాడు. ఏకంగా 27 పాయింట్లు సాధించి బెంగళూరుకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. బు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో బోణీ కోసం ఎదురుచూస్తున్న తెలుగు టైటాన్స్కు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటి వరకు లీగ్లో 8 మ్యాచ్లాడిన టైటాన్స్ ఆరో పరాజయం మూటగట్టుకుంది. మంగళవారం జర
టైటాన్స్కు తప్పని ఓటమి బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు సీజన్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన టైటాన్స్.. వరుసగా మూడో ఓటమితో ప�
ఢిల్లీ చేతిలో ఓటమి బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో విజయం కోసం పరితపిస్తున్న తెలుగు టైటాన్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో టైటాన్స్ 35-36తో ఢిల్లీ దబాంగ్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తమిళ్ తలైవాస్ రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 39-33తో యూపీ యోధాపై విజయం సాధించింది. తలైవాస్ తరఫున మన్జీత్ (7), అజ�
పట్నా చేతిలో పరాజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ నిరీక్షణ కొనసాగుతున్నది. ఎనిమిదో సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన టైటాన్స్ ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేకపోయింది. సోమవారం జరిగిన హోరాహోరీ ప
బెంగళూరు: నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న బెంగళూరు బుల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్న బెంగళూరు 23 పాయింట్లతో ట�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు టైటాన్స్కు నిరీక్షణ తప్పడం లేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలుపు రుచి చూడని టైటాన్స్.. శనివారం బెంగళూరు బుల్�
బెంగాల్ వారియర్స్పై ఘన విజయం ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబాంగ్ ఢిల్లీ మరో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్
బెంగళూరు: సారథుల సమరంలో బెంగళూరుదే పైచేయి అయింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 36-35తో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది. బెంగళూరు �
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో టైటాన్స్ 33-34తో పుణెరి పల్టన్ చేతిల