ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్కు మరో పరాజయం ఎదురైంది. సోమవారం జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన పోరులోటైటాన్స్ 28-48 స్కోరుతో చిత్తుగా ఓడింది. విరామానికే జైపూర్ జట్టు 20-12తో ఆధిపత్యం ప్రదర్శించింది.
ఎనిమిదో సీజన్ టైటిల్ కైవసం ప్రొ కబడ్డీ లీగ్ విజేత ఢిల్లీ: రూ.3 కోట్లు రన్నరప్ పట్నా రూ.1.80కోట్లు మట్టి ఆటకు మకుటం పెట్టిన ప్రొ కబడ్డీ లీగ్లో.. ఒంటరి పోరాటానికి సమిష్టి సాయం తోడవడంతో దబంగ్ ఢిల్లీ విజేతగ�
నేడు ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్ బెంగళూరు: కరోనా కష్టకాలంలో దాదాపు మూడు నెలలుగా అభిమానులను అలరిస్తూ వచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్కు శుక్రవారం తెరపడనుంది. కొవిడ్-19 కారణంగా వేర్వేరు వేది�
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. సీజన్ ఆరంభం నుంచి తడబడుతూ వస్తున్న టైటాన్స్ చివరి పోరులోనూ పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ట�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ శైలి మారడం లేదు. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 31-51తో పుణెరి పల్టన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పల్టాన్ రైడర్లు దూకుడు ప్రద�
Pro Kabaddi | ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై పట్నా పైరేట్స్ జయభేరి మోగించింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో 29-38 తేడాతో పట్నా విజయం సాధించింది. పట్నా జట్టులో సచిన్ 11 రైడ్ పాయింట్లతో
వరుసగా నాలుగో విజయం ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: సీజన్ ఆరంభంలో నిలకడ కొనసాగించలేకపోయిన పుణెరీ పల్టన్.. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం జరిగిన పోరులో పల్టన్ 36-34 తేడాత
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో దబంగ్ ఢిల్లీ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 36-30తో యూ ముంబాపై గెలుపొందింది. ఢిల్లీ తరఫున విజయ్ మాలిక్ (12 పాయింట్లు), అషు �
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పుణెరీ పల్టన్ ఏడో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పల్టన్ 44-38తో యూపీ యోధాపై విజయం సాధించింది. పుణెరీ పల్టన్ తరఫున మోహిత్ 14
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ మరో పరాజయాన్ని చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ చేతిలో 36-31తో తెలుగు జట్టు ఓడిపోయింది. అంకిత్ (7), ఆకాశ్ చౌదరి (5), రా�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో 35-34తో జైపూర్ పింక్ పాంథర్స్పై నెగ్గి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన మ్య�