ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మ్యాచ్ 29-29 పాయింట్లతో టై గా ముగిసింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్
ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. శనివారం గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 38-35తో బెంగళూరు బుల్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ దుమ్మురేపింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తలైవాస్ 44-25తో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ గెలుపు బాట పట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 28-26తో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రథమార్ధంలో వెనుకం�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 29-44 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్పై అద్భుత విజయం సాధ�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పది ఎడిషన్ల ద్వారా క్రీడాభిమానులకు దగ్గరైన పీకేఎల్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు రాబోతున్నది.
దేశ ఆర్థిక రాజధాని వేదికగా రెండ్రోజులుగా జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలం విజయవంతంగా ముగిసింది. 11వ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశ�
మూడు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-10కు ఘన ముగింపు లభించింది. లీగ్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్ పోరులో హర్యానా స్టీలర్స్ను చిత్తు చ
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో పుణెరీ పల్టన్, హర్యానా స్టీలర్స్ మధ్య తుదిపోరు జరగనుంది. ఇరు జట్లలో ఏది గెలిచినా వారికి ఇదే తొలి టైటిల�
ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరెట్స్ ఎనిమిదోసారి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ ఎలిమినేటర్-1 మ్యాచ్లో పట్నా 37-35 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బుధవా�
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో పట్నా పైరెట్స్ ప్లేఆఫ్స్కు చేరువైంది. శనివారం జరిగిన పోరులో పట్నా 44-23 తేడాతో యూ ముంబాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.