ప్రముఖ సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వి�
అంకితభావం, విధుల్లో నిబద్ధత, నాణ్యమైన విద్యాబోధన, పిల్లలను బడుల్లో చేర్పించడం వంటి చర్యలతో ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని పెంచిన ఇద్దరు టీచర్లను జాతీయ అవార్డులు వరించాయి.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులను ప్రకటించింది. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్)కు చెందిన మొత్తం 76 మంది పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవ
దేశ ప్రజలంతా సోదరభావంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కులం, మతం, ప్రాంతం, భాషా గుర్తింపు కంటే భారతీయ పౌరుడనే గుర్తింపే అత్యున్నతమైనదని చెప్పారు.
బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో అమరులైన రైతులకు సింగూ సరిహద్దులో స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం రాష్ట్రప�
సైనికుల వీరోచిత పోరాటం, వారి ప్రాణ త్యాగంతో కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమరవీరుల పోరాటాన్ని, వారి త్యాగాలను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు
PUBG Love Story | తాను పాకిస్థాన్కు తిరిగి వెళ్లనని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని పాకిస్థానీ మహిళ సీమా హైదర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు శుక్రవారం లేఖ రాసింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ఎంతో అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. తనకు మొకలు నాటడం అంటే చాలా ఇష్టమని, ఇప్పటికే అనేక సందర్భాల్లో మొకలు నాటానని చెప్పారు. వచ్చే హైదరాబాద్ పర్యట
Green India Challege | రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్కుమార్ మంగళవారం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం మర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్ పర్యటించనున్నారని, ఆమె పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
వైమానిక దళంలో పనిచేసే ప్రతి అధికారి విధి నిర్వహణ అనేక సవాళ్లతో కూడుకొని ఉ న్నదని, వైమానిక యుద్ధంలో సంపూర్ణ నైపు ణ్యం సాధించే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫ్లయింగ్ ఆఫీసర్లు సంసిద్ధులై ఉండాలని ర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో �
ఈ నెల 17న హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)కు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నట్టు డిఫెన్స్ విభాగం సోమవారం ఒక ప్రకటనలో త