రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరుకు తొలిసారి ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. ఆమె సొంతూరైన ఒడిశాలోని రైరాంగ్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టడం 112 ఏండ్లలో ఇదే తొలిసారి.
తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2023లో భాగంగా కేంద్ర ప్రభు త్వ పథకమైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం (పీఎంఎఫ్ఎంఈ) పథకం �
ఇప్పటివరకు కేంద్ర సమాచార కమిషనర్గా ఉన్న హీరాలాల్ సమారియా సోమవారం ప్రధాన సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 63 ఏండ్ల హీరాలాల్తో �
తమిళనాడు ప్రతిపాదించిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. చెన్నై వచ్చిన రాష్ట్రపతికి ఈ మేరకు విమానాశ్రయంలో స్టాలిన్ లేఖ అందించారు.
ఇతర సర్వీసులతో సమానంగా తమకు కూడా ప్రభుత్వ పెన్షన్ ఇప్పించాలని 26 ఏండ్ల క్రితం రిటైరైన 136 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
President of Bharat: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు.. రాష్ట్రపతి ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఓ జీ20 ఇన్విటేషన్పై పేర్కొన్నారు. జీ20 నేతలకు ఇచ్చే విందు ఆహ్వాన పత్రికలో ఇండియా బదులుగా భారత్ అని రాయడం వివాద
ప్రముఖ సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వి�
అంకితభావం, విధుల్లో నిబద్ధత, నాణ్యమైన విద్యాబోధన, పిల్లలను బడుల్లో చేర్పించడం వంటి చర్యలతో ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని పెంచిన ఇద్దరు టీచర్లను జాతీయ అవార్డులు వరించాయి.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులను ప్రకటించింది. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్)కు చెందిన మొత్తం 76 మంది పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవ