తమిళనాడు ప్రతిపాదించిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. చెన్నై వచ్చిన రాష్ట్రపతికి ఈ మేరకు విమానాశ్రయంలో స్టాలిన్ లేఖ అందించారు.
ఇతర సర్వీసులతో సమానంగా తమకు కూడా ప్రభుత్వ పెన్షన్ ఇప్పించాలని 26 ఏండ్ల క్రితం రిటైరైన 136 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
President of Bharat: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు.. రాష్ట్రపతి ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఓ జీ20 ఇన్విటేషన్పై పేర్కొన్నారు. జీ20 నేతలకు ఇచ్చే విందు ఆహ్వాన పత్రికలో ఇండియా బదులుగా భారత్ అని రాయడం వివాద
ప్రముఖ సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వి�
అంకితభావం, విధుల్లో నిబద్ధత, నాణ్యమైన విద్యాబోధన, పిల్లలను బడుల్లో చేర్పించడం వంటి చర్యలతో ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని పెంచిన ఇద్దరు టీచర్లను జాతీయ అవార్డులు వరించాయి.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులను ప్రకటించింది. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్)కు చెందిన మొత్తం 76 మంది పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవ
దేశ ప్రజలంతా సోదరభావంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కులం, మతం, ప్రాంతం, భాషా గుర్తింపు కంటే భారతీయ పౌరుడనే గుర్తింపే అత్యున్నతమైనదని చెప్పారు.
బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో అమరులైన రైతులకు సింగూ సరిహద్దులో స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం రాష్ట్రప�
సైనికుల వీరోచిత పోరాటం, వారి ప్రాణ త్యాగంతో కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమరవీరుల పోరాటాన్ని, వారి త్యాగాలను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు
PUBG Love Story | తాను పాకిస్థాన్కు తిరిగి వెళ్లనని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని పాకిస్థానీ మహిళ సీమా హైదర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు శుక్రవారం లేఖ రాసింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.