తెలంగాణలో నేసిన చీరలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, వీటికి జీఐ ట్యాగ్ రావడం అభి
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేసిన విధానం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘ఎంపీలు తమ గొంతును స్వేచ్ఛగా వినిపించాలి. ఇది హుందాగా, పార్లమెంట్ నిబంధనలకు లోబడి ఉండాలి’ అని తెలిప�
Draupadi Murmu | చేనేత పరిశ్రమ( Handloom cloths)తో గ్రామీణ ప్రాంతప్ర జలకు మంచి ఉపాధి దొరుకుతుందని, తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తున్నదని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ప్రశంసించారు. రాష్ట్రపతి భూదాన్
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.
Draupadi Murmu | యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు(బుధవారం) భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి(Bhudan Pochampally) పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో న�
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఆయా సంస్థల అధికారులు తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ సరుతల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ను తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరుకు తొలిసారి ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. ఆమె సొంతూరైన ఒడిశాలోని రైరాంగ్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టడం 112 ఏండ్లలో ఇదే తొలిసారి.
తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2023లో భాగంగా కేంద్ర ప్రభు త్వ పథకమైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం (పీఎంఎఫ్ఎంఈ) పథకం �
ఇప్పటివరకు కేంద్ర సమాచార కమిషనర్గా ఉన్న హీరాలాల్ సమారియా సోమవారం ప్రధాన సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 63 ఏండ్ల హీరాలాల్తో �