రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ సరుతల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ను తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరుకు తొలిసారి ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. ఆమె సొంతూరైన ఒడిశాలోని రైరాంగ్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టడం 112 ఏండ్లలో ఇదే తొలిసారి.
తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2023లో భాగంగా కేంద్ర ప్రభు త్వ పథకమైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం (పీఎంఎఫ్ఎంఈ) పథకం �
ఇప్పటివరకు కేంద్ర సమాచార కమిషనర్గా ఉన్న హీరాలాల్ సమారియా సోమవారం ప్రధాన సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 63 ఏండ్ల హీరాలాల్తో �
తమిళనాడు ప్రతిపాదించిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. చెన్నై వచ్చిన రాష్ట్రపతికి ఈ మేరకు విమానాశ్రయంలో స్టాలిన్ లేఖ అందించారు.
ఇతర సర్వీసులతో సమానంగా తమకు కూడా ప్రభుత్వ పెన్షన్ ఇప్పించాలని 26 ఏండ్ల క్రితం రిటైరైన 136 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
President of Bharat: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు.. రాష్ట్రపతి ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఓ జీ20 ఇన్విటేషన్పై పేర్కొన్నారు. జీ20 నేతలకు ఇచ్చే విందు ఆహ్వాన పత్రికలో ఇండియా బదులుగా భారత్ అని రాయడం వివాద