‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ఎంతో అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. తనకు మొకలు నాటడం అంటే చాలా ఇష్టమని, ఇప్పటికే అనేక సందర్భాల్లో మొకలు నాటానని చెప్పారు. వచ్చే హైదరాబాద్ పర్యట
Green India Challege | రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్కుమార్ మంగళవారం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం మర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్ పర్యటించనున్నారని, ఆమె పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
వైమానిక దళంలో పనిచేసే ప్రతి అధికారి విధి నిర్వహణ అనేక సవాళ్లతో కూడుకొని ఉ న్నదని, వైమానిక యుద్ధంలో సంపూర్ణ నైపు ణ్యం సాధించే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫ్లయింగ్ ఆఫీసర్లు సంసిద్ధులై ఉండాలని ర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో �
ఈ నెల 17న హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)కు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నట్టు డిఫెన్స్ విభాగం సోమవారం ఒక ప్రకటనలో త
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించి
CVC | కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (CVC)గా ప్రవీణ్కుమార్ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి, కేంద్రం-రాష్ర్టాల ప్రయోజనాలను సమన్వయపరచటానికి ఉపయోగపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల సమాఖ్యతత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. తాము ఏ రాష్ర్టానికి కేటాయించబడ్డా�
ఒడిశాలోని బరిపడలో మహరాజ శ్రీరామ్ చంద్ర భం దేవ్ యూనివర్సిటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా.. హఠాత్తుగా కరెంట్ పోయింది.
Telangana | జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. వివిధ విభాగాల్లో కేంద్రం ప్రకటించి�
పల్లె పంచాయతీకి అరుదైన గుర్తింపు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్ జీపీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కా
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ సర్వోతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పలు విభాగాల్లో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాల ప్రతినిధులకు అవార్�
National Panchayat Awards | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డు పురస్కారాలను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్ అందుకున్నార�