Draupadi murmu | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా
భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె ఉదయం 9.30 గంటలకు యాదాద్రిక�
విద్యార్థులే దేశానికి ఆశాకిరణాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం భద్రగిరికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యే�
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో సర్కారు విద్యపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్ తెలిపారు. నామాలపాడు ఏకలవ్య గు రుకుల పాఠశాల ప్రారంభోత్సం సందర్భంగా కలెక్టర్ శశాంక, జడ్ప�
ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి దౌపదీ ముర్ము బుధవారం సందర్శించనున్న నేపథ్యంలో అపూర్వ స్వాగతం పలికేందుకు ములుగు జిల్లా అధికార యంత్రాంగం �
ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము విద్యార్థులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలను రాష్ట్రపతి సందర్శించారు.
President Draupadi Murmu | ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నగరంలోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ను మంగళవారం రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార
శ్రీశైల క్షేత్రంలో రా ష్ట్రపతి ద్రౌపదిముర్ము సందడి చేశారు. సోమవారం ఆలయాన్ని రాష్ట్రపతి తన కూతురుతో క లిసి దర్శించుకొని భ్రమరాంబ, మల్లికార్జున స్వా మి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
వీహెచ్పీ నేత, పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జీ రాఘవరెడ్డి, ఆయన భార్య, కొడుకు, కూతురు కలిసి తమను వేధిస్తున్నారని రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి తెలిపారు.
President Draupadi murmu | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై
Draupadi murmu | శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఈ నెల 26న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు.