President Draupadi murmu | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై
Draupadi murmu | శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఈ నెల 26న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు.
రెండేళ్ల కరోనా తర్వాత భక్తుల సమక్షంలో జరిగే ముక్కోటి ఉత్సవాలను తిలకించి తరించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
President Draupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘ప్రసాద్’ స్కీమ్�
President Draupadi Murmu | ఆంధ్రప్రదేశ్ ఎన్నో విశిష్టతలకు నెలవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులు
జాతీయ క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా దేశ ఖ�
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే కాంట్రాక్టర్ తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకి కూడా పంపారు.