President Draupadi Murmu | ఆంధ్రప్రదేశ్ ఎన్నో విశిష్టతలకు నెలవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులు
జాతీయ క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా దేశ ఖ�
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే కాంట్రాక్టర్ తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకి కూడా పంపారు.