రాజ్యాంగం ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలకు వాటా ఇవ్వడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మును కోరినట్టు జాతీయ బీసీ సంఘం నేత ఆ�
రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు ప్రక్రియ అధర్మ పద్దతిలో జరిగిందని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ప్రత్యేక నియమాలను అనుసరించాల�
సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్ర�
కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) సర్పంచ్ గాడ్గే మీనాక్షి.. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మ�
పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, పలువురిని బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకొన్నారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇందులో ఆరుగురు కొత్తవా
జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు.
రాష్ట్రంలో పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి, అర్హులైన రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
Draupadi murmu | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా
భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె ఉదయం 9.30 గంటలకు యాదాద్రిక�
విద్యార్థులే దేశానికి ఆశాకిరణాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం భద్రగిరికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యే�